బిజూ మీనన్, అసిఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్' సెప్టెంబర్ 10న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కి రానుంది. 7 భాషల్లో అందుబాటులో.

‘తలవన్’ సెప్టెంబర్ 10న సోనీ లివ్‌లో

సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి మరో మలయాళ సీమ సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే ‘తలవన్’. బిజూ మీనన్ – అసిఫ్ అలీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. 10 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ చాలా వేగంగా 25 కోట్లకు కొల్లగొట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది.  ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను…

Read More
హత్య కేసు ఎదుర్కొంటున్న షకీబల్‌ హసన్‌పై బీసీబీ క్లియరెన్స్ ఇచ్చింది. దోషిగా తేలేవరకు జట్టులో కొనసాగుతాడని, న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించింది.

షకీబల్‌ హసన్‌కి బీసీబీ నుండి క్లియరెన్స్

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో హత్య కేసు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్‌ కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నుంచి క్లియరెన్స్ లభించింది. అతడిపై నమోదైనది ఎఫ్ఐఆర్ మాత్రమేనని, దోషిగా తేలి శిక్ష పడితే అప్పుడు చూద్దామని బోర్డు పేర్కొంది. ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్న షకీబల్‌ను త్వరలో భారత్‌లో పర్యటించనున్న జట్టులోనూ కొనసాగించాలని బీసీబీ నిర్ణయించింది. ఇటీవల హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన రూబెల్…

Read More
స్పైస్‌జెట్ ఆర్థిక కష్టాల్లో, 150 మంది క్యాబిన్ సిబ్బందిని 3 నెలలు సెలవుల్లో పంపింది. గత 6 ఏళ్లుగా నష్టాలు, జీతాలు నిలిపివేత.

ఎయిరిండియా కస్టమర్‌ కేర్ సేవల్లో 8 భాషలు

భార‌తీయ అతిపెద్ద విమాన‌యాన సంస్థ‌ ఎయిరిండియా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తమ కస్టమర్‌ కేర్‌ సర్వీసులను మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితమైన ఈ సేవలను ఇప్పుడు తెలుగుతో పాటు మరో ఏడు ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది.  తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీలో ఎయిరిండియా కస్టమర్‌ కేర్ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల మొబైల్‌ నెట్‌వ‌ర్క్‌ ఆధారంగా ఐవీఆర్ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ )…

Read More
అంతర్జాతీయ క్రికెట్ యవనికపైనా తనదైన ముద్ర వేసేందుకు జై షా సిద్ధమ

జై షా ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవ ఎన్నిక

భారత క్రికెట్ రంగంలోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్ యవనికపైనా తనదైన ముద్ర వేసేందుకు జై షా సిద్ధమయ్యారు. జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే కొనసాగుతుండగా, ఆయన ఈ ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జై షా ఐసీసీ పగ్గాలు అందుకోనున్నారు.  జై షా 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2021 నుంచి ఆసియా…

Read More

సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ఫ్లాట్ ముగింపు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల, ప్రతికూల సెంటిమెంట్ల ప్రభావం భారత మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 13.65 పాయింట్ల వృద్ధితో 81,711 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 25,017 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు కూడా నిఫ్టీ 25 వేలకు ఎగువన ముగియడం విశేషం.  కాగా, నేటి ట్రేడింగ్ పై నిపుణులు స్పందిస్తూ, మదుపరులు ప్రాఫిట్…

Read More
Indian lady cricket team 2024

టీ20 మహిళల వరల్డ్ కప్‌ 2024: భారత జట్టు ప్రకట

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ తాజాగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఈ మెగా ఈవెంట్‌లో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది బోర్డు.   షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ల‌తో భార‌త‌ బ్యాటింగ్ లైనప్ బ‌లంగా ఉంది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా…

Read More

రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద దారుణ హత్య..

నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద రవి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.. కత్తులతో అతను పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున సమయంలో 2 నుంచి 4 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు బివి నగర్కు చెందిన రవిగా పోలీసులు చెప్తున్నారు

Read More