ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ప్రతి రాష్ట్రానికి రూ. 50 లక్షలు.

ఎన్టీఆర్ వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం

భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు అత‌లాకుత‌లం అయ్యాయి. జన‌జీవనం అస్త‌వ్య‌స్తంగా మారింది. ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌ముఖులు వ‌ర‌ద బాధితుల‌కు త‌మవంతు సాయం చేందుకు ముందుకు వ‌స్తున్నారు.  మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వనీద‌త్ విరాళాలు ప్ర‌క‌టించారు. తాజాగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ‘ఎక్స్’…

Read More
బెంగళూరులో ఓ మహిళ, ఆమె కుమార్తె కలిసి ఇంటింటి తిరిగి పెళ్లి నిధుల కోసం స్కాం చేస్తున్నారు. 15 వేలు కావాలని చెప్పి, సహాయం చేయమని కోరుతున్నారు.

బెంగళూరులో పెళ్లి స్కాం…. మహిళ, బాలికల దుర్వినియోగం

బెంగళూరులో ఇప్పుడు ఓ కొత్తరకం స్కాం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి ప్రతి ఇల్లు తిరుగుతూ తలుపు కొడుతుంది. కుమార్తెను చూపిస్తూ ఈ పక్కనే ఉన్న గుడిలో పెళ్లి జరగాల్సి ఉందని, అందుకు రూ. 15 వేలు తగ్గాయని, దయచేసి సర్దాలని వేడుకుంటుంది. పెళ్లి కూతురులా ముస్తాబై ఉన్న బాలికను చూసి నిజమే కాబోలని కొందరు అంతో ఇంతో సర్దుతున్నారు. ఇలానే తనకు ఎదురైన అనుభవాన్ని ‘కేవీఏకే95’ అనే రెడిట్…

Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. కుండపోత వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరో హెచ్చరిక చేశారు. ఈ నెల 5న (గురువారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తెలంగాణలోని ఎనిమిది రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం…

Read More
అశ్విన్ జడేజా ప్రతిభను మెచ్చుకుంటూ, జట్టులో స్థానం కోల్పోవడంపై అసూయ లేనని స్పష్టం చేశాడు. స్నేహపూర్వక సంబంధం ఉందని పేర్కొన్నాడు.

అశ్విన్ జడేజాపై ప్రశంసలు, అసూయను నిస్సందేహంగా ఖండించారు

టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దాదాపు రెండు దశాబ్దాలుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జట్టుకు కీలకమైన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్ల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. స్వదేశీ పరిస్థితులలో ఇద్దరికీ సమష్టిగా బౌలింగ్ అవకాశాలు లభిస్తుండగా.. విదేశాల్లో ఆడే టెస్టులకు మాత్రం జడేజా కంటే అశ్విన్‌కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంటుంది. కాగా తోటి స్పిన్నర్ జడేజాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన…

Read More
కెనడా ప్రభుత్వం ఇప్పుడు విదేశీ విద్యార్థులకు వారానికి 24 గంటలపాటు క్యాంపస్ వెలుపల పని చేసే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ చర్య భారతీయ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది.

విదేశీ విద్యార్థుల పని గంటలపై కొత్త పరిమితి

కెన‌డాలోని జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం విదేశీ విద్యార్థుల ప‌ట్ల తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై విదేశీ విద్యార్థులు త‌మ జీవ‌న ఖ‌ర్చుల కోసం క్యాంప‌స్ వెలుప‌ల వారానికి 24 గంట‌లకు మించి ప‌నిచేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. ఈ కొత్త నిబంధ‌న ఈ వారంలోనే అమ‌ల్లోకి రానుంది.  ఈ నిబంధ‌న కార‌ణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్ష‌లాది మంది విదేశీ విద్యార్థులకు, ప్ర‌ధానంగా అధిక సంఖ్య‌లో ఉన్న‌ భారతీయ విద్యార్థులకు తీవ్రమైన…

Read More
కేదార్ నాథ్‌లో మరమ్మతులకు తరలిస్తున్న హెలికాప్టర్ అధిక బరువు, గాలుల కారణంగా ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ నుంచి జారిపడి మందాకిని నదిలో పడిపోయింది.

కేదార్ నాథ్‌లో ఆర్మీ హెలికాప్టర్ రిపేర్ ప్రమాదం

కేదార్ నాథ్ లో ఇటీవల రిపేర్ కు వచ్చిన హెలికాఫ్టర్ ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా జారిపడింది. ఆర్మీ హెలికాఫ్టర్ కు కేబుల్స్ తో కట్టి తీసుకెళుతుండగా శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అధిక బరువు, గాలుల కారణంగా ఆర్మీ హెలికాఫ్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో గత్యంతరం లేక మోసుకెళుతున్న హెలికాఫ్టర్ ను వదిలేశారు. లింఛోలి ఏరియాలో మందాకిని నదిలో ఈ హెలికాఫ్టర్ పడిపోయింది. పైనుంచి కిందపడడంతో హెలికాఫ్టర్ తుక్కుతుక్కుగా మారింది. కేదార్ నాథ్ కు…

Read More
పూణేలో ఓ దొంగ క్షణాల్లో రూ.5 లక్షల విలువైన నగలు చోరీ చేసి పరారయ్యాడు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ ఘటనలో, స్కూటీ పక్కన నిల్చున్న మహిళను తోడుదొంగలు మోసం చేసి బ్యాగు దోచుకెళ్లారు.

పూణేలో క్షణాల్లో రూ.5 లక్షల నగల దొంగతనం

మహారాష్ట్రలోని పూణేలో ఓ దొంగ రూ.5 లక్షల విలువైన నగలను క్షణాల్లో కొట్టేసి పారిపోయాడు. స్కూటీ పక్కనే నిల్చున్న మహిళను బైక్ పై వచ్చిన యువకుడు దృష్టి మళ్లించగా.. పక్కన నిల్చున్న యువకుడు స్కూటీ ముందు పెట్టిన బ్యాగు తీసుకుని పరుగందుకున్నాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ చోరీ ఘటన రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూటీపై వచ్చిన భార్యాభర్తలు రోడ్డు పక్కగా ఆగడం, భర్త పక్కకు వెళ్లగా…

Read More