అభయ సమయంలో అంబులెన్స్ సిబ్బంది మహిళపై లైంగిక వేధింపులు. రోగిని రోడ్డుపైనే విడిచిపెట్టి, ఆక్సిజన్ లేని కారణంగా మరణం.

ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్స్ సిబ్బందిపై లైంగిక వేధింపులు

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓవైపు అంబులెన్స్ వెనక సీట్లో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. ముందుసీట్లో ఆ రోగి భార్యను వేధించారు. భర్త ఆరోగ్యంపై ఆందోళనతో ఉందనే జాలి కూడా లేకుండా మానవత్వం మరిచి ఈ దుర్మార్గానికి తలపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడి వేధింపులను అడ్డుకోవడంతో నడి రోడ్డుపైనే రోగిని దించేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి భర్తను వేరే ఆసుపత్రికి తరలించుకునే ప్రయత్నం…

Read More
హిమాలయ మంచు పొరల కింద 17,000 పురాతన వైరస్ జాతుల ఆనవాళ్లను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు. నేచర్ జియోసైన్స్ లో నివేదిక.

హిమాలయ మంచు పొరల్లో 17వేల వైరస్ జాతుల ఆనవాళ్లు

హిమాలయ మంచు పొరల కింద అనేక రకాల వైరస్ జాతుల అనవాళ్లు ఉన్నాయి. సుమారు 17వేల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. టిబెట్ పీఠభూమిలో ఉన్న గలియా నుండి పర్వతాల్లో ఆ వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని వైరస్‌లు సుమారు 40 సంవత్సరాల క్రితం నాటివిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఆ వైరస్‌‌పై రీసెర్చ్ జరిపింది. నేచర్…

Read More
రాజ్‌కోట్ కోట వద్ద శివాజీ విగ్రహం కూలిన కేసులో నిందితుడైన జయదీప్ ఆప్టే అరెస్టు. 7 బృందాలు కొరడా చేర్చడంతో పట్టుకోబడినాడు.

ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన కేసులో శిల్పి అరెస్ట్

రాజ్‌కోట్ కోట బయట ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన తర్వాత అదృశ్యమైన శిల్పి జయదీప్ ఆప్టే రెండు వారాల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి పట్టుకునేందుకు పోలీసులు మొత్తం 7 బృందాలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ సచిన్ గుంజల్ సారథ్యంలో పోలీసు బృందం ఎట్టకేలకు నిందితుడిని కల్యాణ్‌లోని అతడి ఇంట్లో అరెస్ట్ చేసింది.  జయదీప్‌పై లుక్ అవుట్ నోటీసులుఇదే కేసులో ఇప్పటికే కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు…

Read More
తప్పుడు కేసు వేధింపులపై ఏపీ పోలీసులకు నటి కాదంబరి ఫిర్యాదు. విద్యాసాగర్ కుట్రలో భాగమని, కుటుంబానికి రక్షణ కోరుతూ మీడియా వాఖ్యలు.

కాదంబరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకూ భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకూ సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు…

Read More
కోల్‌కతా డాక్టర్ హత్య కేసులో తల్లిదండ్రులు పోలీసులు కేసును నీరుగార్చాలని డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోల్‌కతా డాక్టర్ హత్యపై తల్లిదండ్రుల ఆగ్రహం

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మర్డర్ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమకు వ్యతిరేకంగానే ఉన్నారని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం…

Read More
గాయాలతో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ దులీప్ ట్రోఫీకి దూరమయ్యారు. ఇషాన్ స్థానంలో సంజు శాంసన్ జట్టులోకి.

దులీప్ ట్రోఫీకి ఇషాన్, సూర్య దూరం

దులీప్‌ ట్రోఫీ కోసం గతంలో ప్రకటించిన జట్లలో బీసీసీఐ కొన్ని మార్పులు చేసి కొత్త ఆటగాళ్లను ప్రకటించింది. నేటి నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఇప్పటికే బెంగళూరులో ఇండియా ఎ – ఇండియా బి జట్లు తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఇండియా డి – ఇండియా సి జట్ల మధ్య అనంతపురంలో మరో మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ జట్లకు దూరమయ్యారు.   బుచ్చిబాబు టోర్నీలో గాయంరెడ్‌బాల్ క్రికెట్‌లో…

Read More
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నసీఫ్ యూసఫ్ దర్శకత్వం వహించిన మలయాళ థ్రిల్లర్ 'ఇరుల్,' సెప్టెంబర్ 6న ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్.

తమిళంలో ‘ఇరుల్’ మిస్టరీ థ్రిల్లర్

మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలకు .. అలాగే అక్కడి క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. అందువలన ఎప్పటికప్పుడు ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఓటీటీ తెరపైకి వస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘ఇరుల్’.  మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఆంటోని జోసఫ్ నిర్మించిన…

Read More