Delhi has become the most polluted city in the world, with AQI exceeding 359 due to firecracker use during Diwali celebrations despite a ban.

ఢిల్లీలో కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగింది

దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్ర వేసుకుంది. దీపావళి సందర్భంగా, గత రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా పేలిన బాణసంచా వల్ల కాలుష్యం భయంకరంగా పెరిగిపోయింది. బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు ఈ ఆదేశాలను పక్కన పెడుతూ, నిషేధాన్ని ఉల్లంఘించారు. ఫలితంగా, ఢిల్లీపై కాలుష్యం దుప్పటిలా పరుచుకుంది, ఈ ఉదయం ఆరు గంటల సమయానికి గాలి నాణ్యత ఇండెక్స్ (ఏక్యూఐ) రికార్డు స్థాయిలో 359 దాటిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు…

Read More
A POCSO court in Agra sentenced a man to death for the sexual assault and murder of a seven-year-old girl. The verdict comes after DNA tests and witness testimonies confirmed his guilt.

బాలికపై లైంగికదాడి కేసులో మరణశిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఏడేళ్ల బాలికపై లైంగికదాడి చేసి, ఆ తర్వాత హత్య చేసిన నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 30న బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా, గ్రామ వాచ్‌మన్ రజ్వీర్ సింగ్ ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత, ఆమెను నీటిలో ముంచి చంపేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత, అతను బాలికను బండరాయితో తలపై మోది హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని సమీపంలోని…

Read More
In the third Test at Mumbai's Wankhede, India made a strategic change by resting Jasprit Bumrah and including Mohammad Siraj. New Zealand leads the series 2-0.

వాంఖడేలో న్యూజిలాండ్‌తో భారత్ పోరు ప్రారంభం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో మార్పు చేస్తూ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. సిరీస్‌లో ముందుగా రెండు మ్యాచులు గెలుచుకున్న న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం అత్యవసరంగా ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌కి భారత్ అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో…

Read More
Reports indicate that Lucknow Super Giants may release KL Rahul due to his inconsistent strike rate over the past IPL seasons. Nicholas Pooran may be favored instead.

లక్నో జట్టు కెప్టెన్‌గా రాహుల్ స్థానాన్ని కోల్పోయినట్లు సమాచారం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీల రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితా ప్రకటించేందుకు గడువు ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో, టాప్ ప్లేయర్స్ మరియు కొత్త ఆప్షన్స్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) త‌మ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వ‌దిలేసే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. లక్నో ఫ్రాంచైజీ రాహుల్ గత మూడు ఐపీఎల్ సీజన్లలో తగిన స్థాయిలో బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఇవ్వలేదని తెలిపింది. 2022లో అతని స్ట్రైక్ రేట్…

Read More
Due to maintenance issues and aircraft availability, Air India has canceled 60 flights on U.S. routes between November 15 and December 31, offering alternative arrangements and full refunds to passengers

ఎయిర్ ఇండియా అమెరికా రూట్‌లలో 60 విమానాలను రద్దు చేసింది

నిర్వాహణ సమస్యలు, ఎయిర్ క్రాఫ్ట్ ల కొరత కారణంగా ఎయిర్ ఇండియా అమెరికా రూట్‌లలో 60 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకూ ప్రభావం చూపుతుంది. ఎయిర్ ఇండియా తన ప్రకటనలో ఈ రద్దును ప్రకటిస్తూ, ప్రయాణీకులకు సమాచారం అందించినట్లు తెలిపింది. సంస్థ ప్రయాణికులకు సౌకర్యంగా ఇతర సర్వీసులలో సీట్లు అందజేయడంతో పాటు పూర్తి రిఫండ్ అందజేస్తుంది. రద్దు చేసిన సర్వీసుల్లో ఢిల్లీ – చికాగో మధ్య…

Read More
Reliance Jio has launched a special Diwali offer with a new recharge plan for JioPhone users, providing unlimited calls and data at an affordable price.

రిలయన్స్ జియో దీపావళి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దీపావళి సందర్బంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జియోఫోన్ యూజర్ల కోసం, 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 153 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే వీలుంది, అలాగే 300 ఉచిత మెసేజుల పంపిణీ కూడా ఉంటుంది. అదనంగా, రోజుకు 0.5 జీబీ డేటా అందించబడుతుంది, దీనితో పాటు జియో టీవీ మరియు జియో సినిమా యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభిస్తాయి….

Read More