The Supreme Court ruled that LMV license holders do not need special approval to drive transport vehicles under 7,500 kg. No evidence was found linking LMV licenses to road accidents involving transport vehicles.

ఎల్ఎంవీ లైసెన్స్ డ్రైవర్లకు సుప్రీం కోర్టు ఊరట

సుప్రీం కోర్టు ఎల్ఎంవీ (Light Motor Vehicle) లైసెన్స్ కలిగిన డ్రైవర్లకు భారీ ఊరట అందించింది. 7,500 కేజీల లోపు బరువున్న ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడానికి ఎల్ఎంవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్లకు ప్రత్యేకంగా ఎలాంటి ఆమోదం అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని ఇచ్చింది. కోర్టు, దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవీ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడపడం కారణమనే…

Read More
Virat Kohli celebrates his birthday, turning 36. Anushka Sharma shares a heartwarming photo of him with their kids, which went viral on social media.

విరాట్ కోహ్లీ బర్త్‌డే స్పెషల్ ఫొటో షేర్ చేసిన అనుష్క

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజు (నవంబర్ 5) జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక అందమైన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఇందులో విరాట్ తన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని నవ్వుతుంటాడు. కొడుకు అకాయ్‌ను క్యారియర్‌లో పట్టుకోగా, కూతురు వామికను మరో చేత్తో ఎత్తుకొని ఉన్నాడు. పిల్లల ముఖాలను హార్ట్ ఎమోజీలతో కవర్ చేసింది. ఈ ఫొటో గార్డెన్‌లో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో తీసినట్టు అనుష్క తెలిపింది….

Read More
The Indian stock market saw impressive gains as the Sensex surged by 694 points, ending at 78,542, and the Nifty climbed by 218 points to 24,213.

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది.  ఎఫ్ఎంసీజీ, మీడియా మినహా మిగతా అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 78,542 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 24,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 పాయింట్లు లాభపడింది. ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పార్మా, మెటల్స్, రియాల్టీ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు కనిపించాయి. జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు,…

Read More
A tragic bus accident in Uttarakhand resulted in the death of 20 passengers when the bus fell into a 200-foot gorge. Rescue operations are ongoing as authorities express concern about the rising death toll.

ఉత్తరాఖండ్ లో ఘోర బస్సుప్ర‌మాదం

ఉత్తరాఖండ్ లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్వాల్ నుంచి కుమావూ వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. సంఘటన స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్మోరా జిల్లా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బస్సు మార్చులా వద్ద…

Read More
A tragic incident in Hathras, Uttar Pradesh, where a 15-year-old boy, Aditya, passed away after an operation revealed 56 foreign objects in his stomach. Despite medical efforts, he could not be saved.

కడుపు నొప్పితో ఆసుపత్రి చేరిన బాలుడు కన్నుమూశాడు

కడుపు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన బాలుడిని పరీక్షించిన వైద్యులు నివ్వెరపోయారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో స్కానింగ్ లో ఆ బాలుడి పొట్టలో 56 ఇనుప వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులోని వస్తువులన్నీ బయటకు తీశారు, కానీ వైద్యులు ఎంతో కృషి చేసినా బాలుడి ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. హత్రాస్ కు చెందిన పదిహేనేండ్ల బాలుడు ఆదిత్య, స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా అతడు కడుపు…

Read More
Pakistan's Minister blames India's winds for Lahore's severe pollution, calling for cross-border talks as AQI levels reach alarming heights.

భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు కష్టముగా మారిందా?

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో దారుణంగా ఓడిన భారత్‌కు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో చేరడం కష్టంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతాలు జరిగినా టీమిండియాకు ఫైనల్‌లో చోటు దక్కేలా కనిపించడం లేదు. కివీస్ చేతిలో వైట్ వాష్ అయిన భారత్ తాజా ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కిందికి దిగజారింది. సిరీస్‌కు ముందు భారత జట్టు టాప్ ప్లేస్‌లో ఉన్నా, తాజా ఓటమి తర్వాత 58.33 శాతం పాయింట్లతో రెండో స్థానానికి…

Read More
A customer in Bhopal reacted angrily after being called "uncle" by a shop owner in front of his wife, leading to a violent confrontation captured on CCTV.

భార్య ముందు అంకుల్ అని పిలవడంపై కస్టమర్ రెచ్చిపోయాడు

భార్య ముందు తనను అంకుల్ అని పిలిచినందుకు ఓ కస్టమర్ అగెసివ్ గా స్పందించాడు. మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలోని జాట్ ఖేడి ప్రాంతంలో ఉన్న బట్టల దుకాణం వద్ద జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. దుకాణం ఓనర్ విశాల్ శాస్త్రి కCustomers కు చీరల వివిధ వెరైటీలను చూపిస్తుండగా, ఒక జంట మాలికను కొనుగోలు చేయడానికి వచ్చారు. శాస్త్రి కస్టమర్ కు ధర గురించి అడగగా, అతను భార్య ముందు “అంకుల్”…

Read More