On the occasion of Telangana CM Revanth Reddy's birthday, Minister Sitaakka cut a cake in Maharashtra, wishing him good health and success.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహారాష్ట్రలో అర్ధరాత్రి కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే టూ యు రేవంతన్న అన్నారు. మహారాష్ట్రలో రేవంత్ అన్న బర్త్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నందున సోదరుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోలేకపోతున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో శక్తివంతంగా…

Read More
Pushpa 2 is scheduled for release on December 5, 2024. The film has undergone changes, especially with its background music, with S. Thaman replacing Devi Sri Prasad for the score. Official announcements are awaited.

పుష్ప 2 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మార్పులతో డిసెంబర్ 5న విడుదల

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పుష్ప 2. 2021లో విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమా రెండో భాగం, డిసెంబర్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ పలు మార్పులను తీసుకొస్తోంది. వాటిలో ముఖ్యమైనది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో మార్పు. ఒక ప్రముఖ వెబ్సైట్ నివేదిక ప్రకారం, దేవిశ్రీ ప్రసాద్ రూపొందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను వాడకుండా, ఈ భాగంలో సంగీత దర్శకుడు ఎస్ థమన్‌కి ఆ…

Read More
PM Modi and Megastar Chiranjeevi extended heartfelt birthday wishes to Telangana CM Revanth Reddy, wishing him good health, long life, and success in public service.

రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, రేవంత్‌ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన శుభాకాంక్షలు పంపించారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ శుభాకాంక్షలకు స్పందించిన రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. “హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు” అని…

Read More
Former Tamil Nadu CM Palaniswami won a defamation case, receiving ₹1.1 crores after false allegations were made against him in the Kodanad Estate case.

పరువునష్టం కేసులో పళనిస్వామికి 1.1 కోట్లు పరిహారం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తనపై చేసిన నిరాధార ఆరోపణలపై కోర్టులో పరువునష్టం దావా వేయగా, తాజాగా ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2017లో కొడనాడు ఎస్టేట్ కేసులో ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠను దెబ్బతీశాయని పళనిస్వామి పేర్కొన్నారు. ధనపాల్ తనపై నిందలు వేశారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో జస్టిస్ ఆర్ఎంటీ టీకా రామన్ తీర్పు ఇస్తూ, ధనపాల్ పళనిస్వామిని కించపరిచే భాషను ఉపయోగించారని,…

Read More
The Supreme Court has ordered the liquidation of Jet Airways' assets due to its financial bankruptcy. This decision aims to benefit employees and creditors, with a liquidator appointed to oversee the process.

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తుల విక్రయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

ఆర్థికంగా దివాలా తీసిన ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్‌) ఆదేశించింది. ఈ నిర్ణయం, సంస్థకు చెందిన ఆస్తుల ప్రాసెస్‌ను ముగించేలా తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనితో జెట్‌ ఎయిర్వేస్‌ ప్రయాణం ముగిసినట్లైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో, జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాలని ముంబయి బెంచ్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌…

Read More
Rahul Gandhi clarifies his stance on business, supporting fair competition and transparency. He opposes business oligopoly, which he believes harms the market, and defends his position in Parliament.

రాహుల్ గాంధీ గుత్తాధిపత్యంపై స్పష్టమైన వ్యాఖ్యలు

తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని, కానీ గుత్తాధిపత్యానికి వ్యతిరేకమని లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. న్యాయమైన, పారదర్శకత కలిగిన వ్యాపారాన్ని తాను మద్దతిస్తున్నానని చెప్పారు. అయితే, వ్యాపార గుత్తాధిపత్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి తీవ్ర అనర్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ బీజేపీ వారి వ్యాఖ్యలపై స్పందించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తన ప్రత్యర్థులు తాను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కానీ, ఆయన స్పష్టం…

Read More
Mushal Hussain, wife of jailed JKLF leader Yasin Malik, writes to Rahul Gandhi urging him to raise her husband's case in Parliament. She requests justice for Malik, who she believes could bring peace to Kashmir.

రాహుల్ గాంధీకి యాసిన్ మాలిక్ భార్య ముశాల్ హుస్సేన్ లేఖ

లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముశాల్ హుస్సేన్ ముల్లిక్ లేఖ రాసింది. ఈ లేఖలో, తన భర్త యాసిన్ మాలిక్ జమ్ము కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పుతాడని చెప్పిన ఆమె, అందుకే తన భర్తకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ప్రస్తుతం జైల్లో ఉన్న యాసిన్ మాలిక్ జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్‌గా ఉన్నారు. ముశాల్ హుస్సేన్ తన భర్త జైల్లో ఉన్న…

Read More