జీ 20 సదస్సులో ప్రధాని మోదీ, విదేశీ నేతలతో చర్చలు
బ్రెజిల్లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో (G20 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ( Emmanuel Macron)తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ‘నా స్నేహితుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్, ఫ్రాన్స్లు అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో…
