PM Modi met with world leaders at the G20 summit in Rio de Janeiro, discussing key areas like space, energy, AI, and trade.

జీ 20 సదస్సులో ప్రధాని మోదీ, విదేశీ నేతలతో చర్చలు

బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో (G20 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ( Emmanuel Macron)తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ‘నా స్నేహితుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్‌, ఫ్రాన్స్‌లు అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో…

Read More
Indian Coast Guard chased a Pakistani ship in the Arabian Sea, rescuing seven Indian fishermen from custody and safely bringing them ashore.

పాక్ చెర నుంచి భారత మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్

అరేబియా సముద్రంలో భారత కోస్ట్ గార్డ్ ఓ సాహసోపేతమైన చర్యను చేపట్టింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక, భారత మత్స్యకారుల బోటుపై దాడి చేసి ఏడుగురు మత్స్యకారులను బంధించడంతో, భారత కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. దాదాపు రెండు గంటల పాటు ఆ నౌకను వెంబడించి, మత్స్యకారులను సురక్షితంగా విడిపించింది. కోస్ట్ గార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల బోటును పాక్ నౌక అడ్డగించింది. దాడి చేసి బోటును ముంచేసిన…

Read More
During a campaign event in Jharkhand, actor and BJP leader Mithun Chakraborty faced an unexpected setback as his wallet was stolen. Despite public appeals, it remained unreturned, leaving him disappointed.

మిథున్ చక్రవర్తి ప్రచార సభలో పర్సు మాయమైంది!

ఝార్ఖండ్ రాష్ట్రంలోని నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించిన ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. బహిరంగ సభలో పాల్గొన్న ఆయనకు జేబుదొంగల చేతివాటం పాలు అయింది. ఆయన జేబులో ఉండాల్సిన పర్సు మాయమవడంతో ఆశ్చర్యపోయిన మిథున్ ఈ విషయాన్ని సభ నిర్వాహకులకు తెలియజేశారు. తన పర్సు పోయిందని తెలిసిన వెంటనే సభ నిర్వాహకులు మైక్ లో పలుమార్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “మిథున్ చక్రవర్తి పర్సు ఎవరు…

Read More
Justice Sanjiv Khanna took the oath as India's 51st Chief Justice, administered by President Droupadi Murmu at Rashtrapati Bhavan. With a tenure until May 2024, he has been a part of notable judgments, including on Article 370.

జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం

భారతదేశ 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించారు. 2019 జనవరి నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 370 సహా పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చిన బెంచ్ లలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉన్నారు. వచ్చే ఏడాది మే 13 వరకు…

Read More
A seemingly innocent "Okay" led to a massive incident, resulting in the suspension of a station master and a long divorce battle. The court finally ruled in favor of the husband.

‘ఓకే’ అన్న పదంతో రైల్వే ఉద్యోగికి విడాకుల ఘటన

‘ఓకే’ అన్న చిన్న పదం ఒక ఉద్యోగాన్ని పోగొట్టేందుకు, దాంపత్య జీవితాన్ని చెల్లాచెదురుగా మార్చేందుకు కారణమైంది. 2011లో విశాఖపట్టణం రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న స్టేషన్ మాస్టర్, చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొంత కాలం సాఫీగా సాగిన వారి వివాహ జీవితం, అనంతరం చిక్కులపై పోటీలు తీసుకున్నది. ఒక రోజు ఆయన విధుల్లో ఉండగా భార్యతో ఫోన్‌లో మాటలాట జరిగింది. దీని క్రమంలో ఆయన ‘ఓకే’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇదే…

Read More
Justice DY Chandrachud bids farewell as Chief Justice of India. Justice Sanjiv Khanna will take over as the new CJI from November 11.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు వీడ్కోలు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ రోజు తన చివరి పనిదినం పూర్తి చేసుకొని, తన పదవికి వీడ్కోలు పలికారు. తన పదవీ కాలంలో చాలా సంతృప్తిగా ఉన్నానని ఆయన అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం నుండి తాను తీర్పులు ఇవ్వలేనన్నది వాస్తవం అయినప్పటికీ, తన వృత్తి జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. నవంబర్ 10న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం డీవై చంద్రచూడ్‌కు ఘనంగా…

Read More
A man working in Turkey married his bride in Himachal Pradesh via an online ceremony, fulfilling family wishes despite work constraints.

సెలవు రాకపోవడంతో యువకుడు ఆన్‌లైన్‌లో వివాహం

తుర్కియేలో ఉద్యోగం చేస్తున్న అద్నాన్ మహ్మద్, సెలవు రాకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న వధువుతో అతడు వర్చువల్ వివాహం జరిపించుకున్నాడు. వధువు తాతయ్య అనారోగ్యంతో ఉండటం, త్వరగా పెళ్లి కావాలని పట్టుబట్టడంతో ఇరు కుటుంబాలు ఆన్‌లైన్ పెళ్లికి అంగీకరించాయి. ఈ వర్చువల్ పెళ్లి ఆదివారం బరాత్‌తో ప్రారంభమైంది. సోమవారం పెళ్లి జరిగింది. వీడియో కాలింగ్ ద్వారా ఖాజీ పెళ్లి జరిపించారు. వివాహంలో వధూవరులు ‘ఖుబూల్ హై’ అని…

Read More