ఢిల్లీ స్కూళ్లలో బంగ్లాదేశ్ పిల్లల గుర్తింపు కోసం సర్క్యులర్
ఢిల్లీలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలస వచ్చిన పిల్లలను గుర్తించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. ఈ మేరకు, ఢిల్లీ లోని అన్ని స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసి, బంగ్లాదేశ్ కు చెందిన పిల్లల వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. ఈ చర్య అక్రమ వలసదారులను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టబడింది. డిప్యూటీ కమిషనర్ ప్రకటనలో, “అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్ చేపట్టాం,” అని పేర్కొన్నారు. ఈ డ్రైవ్…
