40 years after the Bhopal gas tragedy, officials began removing hazardous waste from Union Carbide factory. The toxic waste is being safely disposed of in Pithampur.

భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 ఏళ్లు, వ్యర్థాలు తొలగింపు

భోపాల్ లో 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి నుండి 3,800 మంది ప్రాణాలు కోల్పోయిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సమయంలో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో లీకైన విష వాయువు నగరాన్ని దాటి సమీప ప్రాంతాలకి వ్యాపించింది. ఈ విషవాయువు కారణంగా భోపాల్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడి ప్రజలపై దీని దుష్ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయి, చాలా మంది శారీరకంగా బాధపడుతున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన విష రసాయన…

Read More
Railways acted swiftly against charging ₹10,000 for wheelchair service at Nizamuddin station, revoked porter's license, and refunded ₹9,000.

వీల్‌చైర్ సేవల కోసం రూ. 10 వేలు వసూలు చేసిన ఘటన

హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో వీల్‌చైర్ సేవల కోసం ఎన్నారై ప్రయాణికుడి నుంచి రూ. 10 వేలు వసూలు చేసిన ఘటన రైల్వే అధికారులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు, బాధ్యుడి లైసెన్స్‌ను రద్దు చేసి అతడి నుంచి రూ. 9 వేలు వెనక్కి తీసుకున్నారు. బాధ్యుడిని సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. కానీ, ఎన్నారై ప్రయాణికుడి కుమార్తె పాయల్ ఫిర్యాదు చేస్తూ తన…

Read More
Prabhas' 'Kalki 2898 AD' secures the top spot in IMDb's Most Popular Movies of the Year list, showcasing its massive fan following and global appeal.

ఐఎండీబీలో అగ్రస్థానంలో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏ.డీ’

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏ.డీ సినిమా ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ పాప్యులర్ సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రతి ఏటా ఐఎండీబీ నిర్వహించే సర్వేలో ఈ ఏడాది అత్యధిక క్రేజ్ ఉన్న సినిమాల జాబితాను విడుదల చేయగా, ఈ జాబితాలో కల్కి 2898 ఏ.డీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘స్త్రీ’ సినిమా నిలిచింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్,…

Read More
Noida Police ensures safe New Year celebrations with special cab services for drunk individuals, extensive surveillance, and strict safety measures.

నూతన సంవత్సరం వేడుకల కోసం నోయిడా పోలీసుల వినూత్న చర్యలు

నూతన సంవత్సరం వేడుకల కోసం దేశంలోని ప్రముఖ నగరాలు సిద్ధమవుతున్నాయి. నోయిడా పోలీసులు వేడుకల సమయంలో అవాంఛిత ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక క్యాబ్, ఆటో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. బార్ మరియు రెస్టారెంట్ యజమానుల సహకారంతో క్యాబ్, ఆటో సేవలను ఏర్పాటు చేసి, ఎక్కువ మత్తులో ఉన్నవారిని ఇంటికి చేర్చే విధానం నోయిడా పోలీసులు చేపట్టారు. డ్రోన్ నిఘా,…

Read More
16-year-old Kamya Kartikeyan from Mumbai has set a world record by climbing the seven highest mountains across seven continents. She completed the challenge on December 24.

16 ఏండ్ల బాలిక 7 అత్యున్నత పర్వతాలు అధిరోహించి ప్రపంచ రికార్డు

ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక కామ్యా కార్తికేయన్‌ పర్వతారోహణలో ప్రపంచ రికార్డు సాధించింది. ఏడు ఖండాలలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించిన కామ్యా, సప్త పర్వతాధిరోహణ సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సవాల్‌లో భాగంగా కామ్యా, ఆఫ్రికాలోని మౌంట్‌ కిలిమంజారో, యూరప్‌లోని మౌంట్‌ ఎల్‌బ్రస్, ఆస్ట్రేలియాలోని మౌంట్‌ కాజీయాస్కో, దక్షిణ అమెరికాలోని మౌంట్‌ అకాన్‌కాగువా, ఉత్తర అమెరికాలోని మౌంట్‌ డెనాలి, ఆసియాలోని మౌంట్‌ ఎవరెస్ట్‌, ఆంటార్క్టికాలోని మౌంట్‌…

Read More
S Yanam hosted a successful Women’s Beach Ball Tournament with teams from 8 states. Tamil Nadu emerged as the winner. Leaders praised the event's success.

జాతీయ మహిళా ఉమెన్స్ బాల్ టోర్నమెంట్ విజయవంతం, తమిళనాడు జట్టు విజేత

ఎస్ యానం సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించిన జాతీయ మహిళా బీచ్ బాల్ టోర్నమెంట్ విజయవంతమైంది. ఈ పోటీల్లో మొత్తం 8 రాష్ట్రాల జట్లు పాల్గొనగా, తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కోనసీమ జిల్లాలోని పచ్చదనం, సహజసౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. మూడవ రోజున అట్టహాసంగా ముగిసిన ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, టిడిపి నేత రెడ్డి…

Read More
ex PM Dr. Manmohan Singh's final journey begins from AICC office to Nigambodh Ghat. Tight security arrangements made for the procession.

మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభం

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యాత్ర నిగమ్‌బోధ్ ఘట్ వరకు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తోంది. అంతిమ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది ప్రభుత్వం తీరుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యాత్రగా భావిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అక్కడ…

Read More