బెంగళూరు ఎయిర్ షో ప్రారంభం – వైమానిక విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి
బెంగళూరులోని యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ప్రతిష్టాత్మక ఎయిర్ షో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ఈ ఎయిర్ షోలో 90 దేశాల నుంచి 150కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనలో సుమారు 900 వైమానిక విన్యాసాలు జరుగనున్నాయి. వాణిజ్య, యుద్ధ విమానాల నూతన నమూనాలు, అత్యాధునిక…
