Doctor Ananya Rao, who went on a Hampi tour, drowned in the Tungabhadra River. Rescue teams retrieved her body.

తుంగభద్ర నదిలో వైద్యురాలి విషాదాంతం

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో వైద్యుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. హైద‌రాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అనన్య రావు హంపీ పర్యటనలో భాగంగా తన స్నేహితులతో కలిసి తుంగభద్ర నదికి వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నీళ్లలోకి దూకిన ఆమె ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగినా అప్పటికే ఆలస్యం అయ్యింది. అనన్య రావుకు ఈత అంటే ఎంతో ఇష్టం. స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌ వెళ్లిన ఆమె, అక్కడ…

Read More
The Maha Kumbh Mela is nearing its end, with a surge in devotees and traffic jams. A large number of devotees are arriving for holy dips

“మహా కుంభమేళా ముగింపు – భక్తుల రద్దీ, ట్రాఫిక్ జామ్”

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా మరికొన్ని రోజుల్లో ముగియనుంది. 144 ఏళ్లకు ఒకసారి జరగే ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్ర‌యాగ్‌రాజ్‌లో రద్దీ పెరిగింది. 8 రోజుల్లో ఈ సంరంభం ముగియడంతో, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారు. స్నానాలు చేసేందుకు వచ్చేవారు ఒకే సమయంలో 53.24 కోట్లకు పైగా పుణ్యస్నానాలు చేశారు. మహా కుంభమేళాలో భక్తుల రద్దీకి తోడు, రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే వారు భారీ ట్రాఫిక్…

Read More
Bengaluru Water Board has taken strict measures to prevent water wastage during summer. A fine of ₹5,000 will be imposed for wasting water.

బెంగళూరులో నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు

వేసవిలో నీటి కొరత కారణంగా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. గత సంవత్సరం ఎదుర్కొన్న నీటి సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈసారి పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. ఈ చర్యలలో ముఖ్యమైనది తాగునీటిని వృథా చేయకుండా నియంత్రించడం. వాహనాలు కడగడానికి, తోటలకు, నిర్మాణ పనులకు, ఫౌంటెయిన్‌లకు తాగునీటి వినియోగాన్ని అనుమతించకూడదు. వాటర్ బోర్డ్ తాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాగునీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధించడానికి నిర్ణయించింది. మళ్లీ అదే…

Read More
The family of Gyanesh Kumar Gupta has IAS, IRS officers, and 28 doctors. His elder daughter is serving as a DM in UP.

28 వైద్యులు, ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఉన్న కుటుంబం

ఇంట్లో ఒక ఐఏఎస్ అధికారో.. ఐపీఎస్ అధికారో ఉంటే స‌హ‌జంగానే ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతాం. కానీ ఒకే ఇంట్లో న‌లుగురు ఐఏఎస్ అధికారులు, ఇద్ద‌రు ఐఆర్ఎస్ అధికారులు, అలాగే 28 వైద్యులు ఉన్న కుటుంబం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది సత్యం! కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ)గా నియ‌మితులైన జ్ఞానేశ్ కుమార్ గుప్తా కుటుంబంలో ఇలా ఉన్న‌తాధికారులు, ఉన్న‌త వృత్తుల్లో ఉన్న‌వారే. జ్ఞానేశ్ కుమార్ గుప్తా పెద్ద కుమార్తె మేధా రూపం, ఆమె భ‌ర్త…

Read More
A Nepali student died by suicide at KIIT University, Odisha. Protests erupted, prompting Nepal PM’s response.

ఒడిశా వర్సిటీలో నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం

ఒడిశాలోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) వర్సిటీలో నేపాలీ విద్యార్థిని పాకృతి లామ్సల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో వర్సిటీలోని నేపాలీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ అధికారులు తమను వెంటనే క్యాంపస్ విడిచిపెట్టాలని ఆదేశించారని విద్యార్థులు ఆరోపించారు. అనుకోకుండా ఇలా వెళ్లిపోవాలని చెప్పడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటన నేపాల్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రధాని కేపీ…

Read More
Manu Bhaker, who won two bronze medals at the Paris Olympics, received the BBC Indian Sportswoman of the Year award.

బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్’ అవార్డు గెలిచిన మనూ భాకర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మనూ భాకర్ మరో ఘనత సాధించింది. ఆమెకు ప్రతిష్టాత్మకమైన బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది. ఒలింపిక్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు గాను ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డు కోసం క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పోటీ పడగా, భాకర్ ఈ…

Read More
In Uttar Pradesh, a 4-year-old revealed through a drawing that her father killed her mother, leading to his arrest.

డ్రాయింగ్ తో తల్లి హంతకుడిని పట్టించిన నాలుగేళ్ల చిన్నారి

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన దారుణ ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది. నాలుగేళ్ల చిన్నారి తన తండ్రే తల్లి హంతకుడని నిరూపించింది. ఝాన్సీ కొత్వాలి ప్రాంతంలో 27 ఏళ్ల వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు విచారణ జరిపినప్పుడు చిన్నారి తన తండ్రి తల్లిని హత్య చేశాడని వెల్లడించింది. అంతేకాదు, డ్రాయింగ్ వేసి మరింత స్పష్టత ఇచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, 2019లో సందీప్ బుధోలియాతో బాధిత మహిళ వివాహమైంది. కట్నంగా రూ. 20 లక్షల నగదు ఇచ్చినప్పటికీ…

Read More