మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు పాకిస్థాన్ నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సందేశం రాగా, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు. ఈ మెసేజ్ను మాలిక్ షాబాజ్ హుమాయున్ అనే వ్యక్తి పంపినట్టు గుర్తించారు. బెదిరింపు సందేశం నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి నివాసం, సీఎం క్యాంపు కార్యాలయం, ఇతర కీలక ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఈ…
