ఢిల్లీకి సీఎం చంద్రబాబు – రేపు బిల్గేట్స్తో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర సింగ్ చౌహాన్ నివాసంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగానికి అవసరమైన సహాయ సహకారాల గురించి ఆయన ఢిల్లీ పర్యటనలో చర్చించనున్నారు. రేపు చంద్రబాబు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుందని సమాచారం. ఈ భేటీలో నూతన పరిజ్ఞానం, ఆరోగ్య…
