Assam MLA Samsul Huda assaults a worker at a bridge inauguration, sparking controversy as the video goes viral.

అసోం ఎమ్మెల్యే దౌర్జన్యం – ఉద్యోగిపై అరటి బోదెతో దాడి

అసోంలోని బిలాసిపర (ఈస్ట్) నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఓ ఉద్యోగిపై బహిరంగంగా దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, రిబ్బన్ కలర్ విషయంపై ఆగ్రహించి అక్కడి ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూమిపూజ కార్యక్రమంలో కత్తిరించడానికి రెడ్ రిబ్బన్ బదులుగా పింక్ రిబ్బన్ కట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఎందుకు పింక్ రిబ్బన్…

Read More
Security forces in Chhattisgarh’s Bijapur and Kanker districts killed 22 Naxals in encounters; one jawan martyred.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – 22 మంది మావోలు హతం

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. నక్సల్స్ సమూహం అడవుల్లో తిష్టవేసి ఉన్నారని ముందస్తు సమాచారం మేరకు గురువారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోలు ఎదురు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు 18 మంది మావోయిస్టులను హతమార్చాయి. ఘటనా స్థలంలో భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ…

Read More
A Merchant Navy officer was murdered by his wife and her lover in Meerut, his body hidden in a drum.

మీరట్‌ లో దారుణం – డ్రమ్ములో తండ్రి అని చెప్పిన చిన్నారి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్‌ సౌరభ్ హత్య కేసు సంచలనంగా మారింది. తన ఆరేళ్ల కూతురు పుట్టినరోజు కోసం లండన్ నుంచి వచ్చిన సౌరభ్‌ భార్య ముస్తాన్‌ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్‌ కలిసి అతన్ని దారుణంగా హత్య చేశారు. సౌరభ్‌ శరీరాన్ని ముక్కలు చేసి, ప్లాస్టిక్‌ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సమాధి చేశారు. ఈ ఘోర ఘటనలో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండా ముస్తాన్‌ ప్రయత్నించింది. అయితే, సౌరభ్‌ ఆరేళ్ల కుమార్తె తన తండ్రిని…

Read More
During a bomb threat probe at Kerala Collectorate, a bee attack left 70 injured, creating chaos and panic.

కలెక్టరేట్ బాంబు బెదిరింపు కలకలం – తేనెటీగల దాడి

కేరళ రాజధాని తిరువనంతపురంలోని కలెక్టరేట్‌లో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబ్ స్క్వాడ్, పోలీసులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో, భవనం వెనుక ఉన్న తేనెతుట్టెను ఆకస్మాత్తుగా కదిలించడంతో తేనెటీగల గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ దాడిలో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వాధికారులు, జర్నలిస్టులు, ప్రజలు ఉన్నారు. బాధితులను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొందరికి తీవ్రంగా కుడుచుకోవడంతో సెలైన్…

Read More
After nine months, Sunita Williams safely returned to Earth. Crew Dragon spacecraft successfully landed off the Florida coast.

తొమ్మిది నెలల తర్వాత భూమికి సునీతా సురక్షితంగా రాక

తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిని సురక్షితంగా చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో బయలుదేరారు. ఈ తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమనౌక ఫ్లోరిడా సముద్రతీరంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. భూమి వైపు గంటకు దాదాపు 27 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంది. 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్న…

Read More
Miss Universe Victoria Helvig visited Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy temple and showed keen interest in its traditions.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించిన మిస్ యూనివర్స్!

మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న విక్టోరియాకు అర్చకులు ఆశీర్వచనం అందించారు. దర్శన ఏర్పాట్లను ఆలయ ఈవో భాస్కర్ రావు పర్యవేక్షించారు. దర్శనానంతరం ఆమెకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. యాదగిరిగుట్ట ఆలయ విశిష్టతను విక్టోరియా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆలయ సంప్రదాయాలు, రీతుల గురించి ఈవో భాస్కర్ రావు ఆమెకు వివరించారు. స్వామివారి గొప్పతనాన్ని వివరిస్తూ…

Read More
A woman entered Vaishno Devi temple with a gun, exposing a security lapse. Police detained her, raising concerns among devotees.

వైష్ణోదేవి ఆలయంలో తుపాకీ కలకలం – భద్రతా లోపంపై విమర్శలు

జమ్మూలోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ మహిళ భద్రతా సిబ్బందిని కళ్లుగప్పి తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించిందని తెలిసింది. ఈ ఘటన ఈ నెల 15న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం భయాందోళనకు గురిచేసింది. ఆమె వద్ద తుపాకీని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఆమె ఢిల్లీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న…

Read More