 
        
            పహల్గామ్ దాడిపై సినీ ప్రముఖుల ఖండన
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిపై భారతీయ సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. ఈ అమానవీయ చర్యపై బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ ఘటనను ఖండించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్విటర్ వేదికగా తన బాధను వ్యక్తం చేశారు. “పహల్గామ్లో జరిగిన…

 
         
         
         
         
        