Fearing Indian retaliation, Pakistan deploys radar near LoC and continues to violate ceasefire despite no provocation from India.

భారత దాడులకు భయపడుతున్న పాక్ కదలికలు

పహల్గామ్ దాడి తర్వాత భారత్ వైపు నుంచి ప్రతీకార చర్యలు తప్పవని అంచనా వేస్తున్న పాకిస్థాన్ గజగజ వణికిపోతోంది. భారత ఆర్మీ కదలికలను ముందుగా గుర్తించేందుకు ఎల్‌వోసీ వెంబడి పలు రహస్య చర్యలు చేపట్టింది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం, భారత్ వైమానిక దాడులు చేస్తుందన్న భయంతో పాక్ తన రాడార్ వ్యవస్థలను ముందంజలో తేవడానికి ప్రయత్నిస్తోంది. సియోల్ కోట్ సెక్టార్‌లో పలు ప్రాంతాలకు రాడార్ వ్యవస్థలను తరలిస్తుండగా, ఫిరోజ్‌పూర్ సెక్టార్ ఎదురుగా భారత్ కదలికలను పసిగట్టేందుకు…

Read More
Investigations confirm Pakistan Army link in Pahalgam attack; terrorist Hashim Moosa was trained as a Pak para commando.

పహల్గామ్ దాడికి పాక్ సంబంధం బయటికొచ్చింది

పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన హషీమ్ మూసా అనే ఉగ్రవాది పాక్ పారా కమాండోగా పనిచేశాడని సైనిక వర్గాలు వెల్లడించాయి. అతడు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో కలిసి పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అందింది. మూసాతో పాటు అరెస్ట్ చేసిన 15 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా అతడి సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారు. ఆయనకు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ శిక్షణ ఇచ్చిందని, కోవర్ట్…

Read More
In Uttar Pradesh, a 50-year-old woman marries her grandson and flees her family. The incident has shocked the locals.

ఉత్తరప్రదేశ్‌లో 50 ఏళ్ల మహిళ మనవడితో పెళ్లి

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా తాజా ఘటన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 50 ఏళ్ల ఇంద్రావతి అనే మహిళ తన 30 ఏళ్ల మనవడితో, ఆజాద్ అనే వ్యక్తితో వివాహం చేసుకుని గ్రామం నుండి పారిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదట్లో ఆజాద్, ఇంద్రావతి మధ్య సాధారణ బంధం ఉండి, తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఇద్దరూ మొదట గోవింద్ సాహిబ్ ఆలయానికి వెళ్లి అక్కడ…

Read More
After Kashmir attack, India cancels visas of Pakistani nationals, orders them to leave the country by April 29 amid heightened security concerns.

పాక్ పౌరుల వీసాలు రద్దు, కేంద్రం కీలక నిర్ణయం

కశ్మీర్‌లో పహల్గామ్ ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసి, వారిని వెంటనే స్వదేశానికి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. పాక్ పౌరులు ఏప్రిల్ 29వ తేదీలోపు భారత్ విడిచి వెళ్లాల్సిందిగా స్పష్టం చేసింది. వైద్య వీసాలతో ఉన్నవారికీ ఇదే గడువు వర్తించనుందని తెలిపింది. గడువు దాటిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని…

Read More
Health experts warn that excessive salt consumption in India is leading to a rise in diseases like hypertension and heart attacks. Urging for awareness and action.

ఉప్పు వినియోగం ప్రమాదకర స్థాయిలను మించిపోయింది

భారతదేశంలో ఉప్పు వినియోగం ప్రమాదకరమైన స్థాయిలకు చేరుకుందని, ఈ పరిస్థితి అనేక అసంక్రమిత వ్యాధుల పెరుగుదలకు కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘ది సాల్ట్ ఫైట్ 2025: సే నో టు Na’ అనే వర్క్‌షాప్‌లో ఈ అంశం ప్రాముఖ్యంగా చర్చకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు ఉప్పు వినియోగం తగ్గించడం అనేది అత్యంత చౌకగా అందుబాటులో ఉన్న ఒక ప్రభావవంతమైన ఆరోగ్య మార్గమని స్పష్టం చేశారు. ప్రస్తుతం…

Read More
India signed a deal with France for 26 Rafale-M jets for the Navy. This agreement will significantly enhance India's military capabilities.

భారత నౌకాదళానికి 26 రఫేల్ మెరైన్ విమానాలు

భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ మధ్య సోమవారం భారీ ఒప్పందం చేయడం జరిగింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.63,000 కోట్లు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఫ్రాన్స్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. నావీ వైస్ చీఫ్ అడ్మిరల్ కె. స్వామినాథన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు….

Read More
Bomb threats received at Kerala CM Office, Secretariat, and Kochi Airport. With 12 bomb threats in the last two weeks, police have initiated searches in the region.

కేర‌ళ ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు

కేర‌ళ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంతో పాటు స‌చివాల‌యానికి నేడు బాంబు బెదిరింపులు అందిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపుల నేప‌థ్యంలో అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. కొచ్చి ఎయిర్‌పోర్టుకు కూడా ఇదే మాదిరి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బెదిరింపులపై బాంబ్ స్క్వాడ్, పోలీస్ బృందాలు వివిధ ప్రదేశాలకు చేరుకుని గాలింపు చేపట్టాయి. గత రెండు వారాలుగా కేర‌ళలోని ప్రభుత్వ కార్యాల‌యాల‌కు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ రావడం అధికారులు తెలిపిన విష‌యమై, మొత్తం 12…

Read More