ఫ్రాన్స్‌లో దారుణం: 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు Description: ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి 10 ఏళ్లపాటు తన భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేశాడు. అత్యాచారాలకు 72 మంది వ్యక్తులు సంబంధం ఉన్నారు.

మాలీవుడ్ లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ కలకలం

మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీవ్ర కలకలాన్ని రేపిన విష‌యం తెలిసిందే. ఈ నివేదిక మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై షాకింగ్‌ విషయాలు వెల్ల‌డించింది. దాంతో ఈ రిపోర్ట్‌పై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ద‌క్షిణాది సీనియ‌ర్ న‌టి, బీజేపీ నాయకురాలు రాధికా శరత్‌కుమార్ తాజాగా లైంగిక వేధింపులు కేవ‌లం మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు అన్ని ఇండ‌స్ట్రీల్లో ఉన్నాయ‌న్నారు.  హీరోయిన్లు, నటీమణులు దుస్తులు మార్చుకునే సినిమా సెట్‌ల సమీపంలోని కార‌వాన్ల‌లో…

Read More
పవన్ కళ్యాణ్ 3 చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్ జనవరి 2025 నాటికి పూర్తి కానుంది. సెప్టెంబర్ 2న స్పెషల్ సర్‌ప్రైజ్ ఉంటుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజకీయాల‌తో బిజీ కావ‌డంతో, ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఆయ‌న మూడు సినిమాల‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’, ‘ఓజీ’, ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఈ మూడు చిత్రాలు కొంత‌మేర చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్నావే.  తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై నిర్మాత ర‌విశంక‌ర్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఆయ‌న తాజాగా ‘మ‌త్తు వ‌ద‌ల‌రా-2’ మూవీ టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి…

Read More
దర్శన్‌ జైలుకు తరలించినప్పటికీ, అతడి తీరు మారలేదు. బళ్లారి జైలులో సన్‌గ్లాసెస్ ధరించి పోటో వైరల్, ప్రభుత్వ చర్యలు చేపడుతున్నాయి.

దర్శన్‌ జైలులో అశౌచికంగా మెలగటం

జైలు మారినా నటుడు దర్శన్ తూగుదీప తీరు మాత్రం మారడం లేదు. 33 ఏళ్ల ఆటో డ్రైవర్ రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితుడైన దర్శన్‌కు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో రాజభోగాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయనను అక్కడి నుంచి నిన్న బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించింది. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. బ్లూ జీన్స్, బ్లాక్ టీషర్ట్ ధరించి, దానికి సన్‌గ్లాసెస్ వేలాడదీసి బళ్లారి జైలులోకి వెళ్తున్న దర్శన్ ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది….

Read More
రాజ్ తరుణ్ నటించిన 'పురుషోత్తముడు'లో భావోద్వేగాలకు తగినంత బలమూ, పాత్రలకు సరైన ప్రాధాన్యతా లేకపోవడంతో కథ నీరసంగా మారింది.

‘పురుషోత్తముడు’ కథనంలో వాస్తవత కోల్పోయిన డైలాగులు

రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే ‘పురుషోత్తముడు’ రమేశ్ తేజావత్ – ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ సినిమాకి, రామ్ భీమన దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. ప్రకాశ్ రాజ్ .. మురళీ శర్మ .. రమ్యకృష్ణ వంటి సీనియర్ స్టార్స్ నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ (రాజ్ తరుణ్) లండన్ లో చదువు పూర్తిచేసి ఇండియాకి తిరిగి వస్తాడు. అతని…

Read More
మాలీవుడ్‌ లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బహిర్గతం చేసిన హేమ కమిటీ నివేదికపై సమంత సంతోషం వ్యక్తం చేస్తూ, డబ్ల్యూసీసీ కృషిని మెచ్చుకుంది.

మహిళల సమస్యలపై హేమ కమిటీ, సమంత స్పందన

మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా షాకింగ్‌ విషయాలు బయటప‌డ్డాయి. దాంతో ఈ రిపోర్ట్‌పై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. తాజాగా దీనిపై న‌టి సమంత స్పందించింది. హేమ క‌మిటీ ప‌నితీరు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసిన స‌మంత‌.. ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్ (డ‌బ్ల్యూసీసీ) చొర‌వ‌ వల్లే కమిటీ నివేదిక సాధ్య‌మైంద‌ని తెలిపింది. సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి డబ్ల్యూసీసీ కృషి అమోఘ‌మ‌ని మెచ్చుకుంది….

Read More
బిజూ మీనన్, అసిఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్' సెప్టెంబర్ 10న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కి రానుంది. 7 భాషల్లో అందుబాటులో.

‘తలవన్’ సెప్టెంబర్ 10న సోనీ లివ్‌లో

సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి మరో మలయాళ సీమ సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే ‘తలవన్’. బిజూ మీనన్ – అసిఫ్ అలీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. 10 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ చాలా వేగంగా 25 కోట్లకు కొల్లగొట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది.  ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను…

Read More
రావు రమేష్, రెండు సంవత్సరాల వెయిట్ తర్వాత 'మారుతీనగర్ సుబ్రమణ్యం'లో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సక్సెస్‌ చూసి హ్యాపీగా ఉన్నారు.

రావు రమేష్: ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’పై విశ్వాసం

రావు రమేష్ .. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన విలక్షణ నటుడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చాలా తక్కువ సినిమాలలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ ఈ నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చింది.  తాజాగా ‘గ్రేట్ ఆంధ్ర’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి రావు రమేశ్ ప్రస్తావించారు. “ఈ టైటిల్ చెప్పగానే…

Read More