
రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ బెయిల్ వాయిదా
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుండి న్యాయవాది విజయ ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రాసిక్యూషన్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు సోమవారానికి న్యాయమూర్తి వాయిదా కోరారు. దీనిపై విచారణ చేసేందుకు తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి సమయం ఇవ్వలేమని పేర్కొని, రేపటికి వాయిదా వేశారు. ఇలాంటి కీలక దర్యాప్తు కేసుల్లో జయసుధ బెయిల్ పిటిషన్…