ఐశ్వర్య రాజేశ్ ‘సుడల్ 2’తో మిస్టరీ థ్రిల్లర్ రీటర్న్!
తెలుగు, తమిళ భాషల్లో ఐశ్వర్య రాజేశ్కు మంచి క్రేజ్ ఉంది. ఆమె నాయికా ప్రధానమైన సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా బిజీగా ఉంది. తాజాగా ఆమె నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘సుడల్ 2’ పేరుతో రూపొందిన ఈ సిరీస్, ఫస్ట్ సీజన్కు వచ్చిన స్పందన తర్వాత మరింత ఆసక్తిగా మారింది. ‘సుడల్’ తొలి సీజన్ 2022 జూన్ 17న స్ట్రీమింగ్ అయింది. ఆ థ్రిల్లర్ కథకు ప్రేక్షకుల…
