పోసాని అరెస్ట్, పోలీస్ స్టేషన్ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించిన సంగతి తెలిసిందే. జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. అయితే, పోలీస్ స్టేషన్ వద్ద పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. వాహనం నుంచి దిగిన తర్వాత స్టేషన్లోకి వెళ్లేందుకు అడుగులు వేస్తుండగా, డ్రైవర్ అకస్మాత్తుగా…
