మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజధాని తెహ్రాన్‌ లోని రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే హైవేలు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏటీఎంలపై కూడా ఆంక్షలు విధించారు. నగదు కోసం ప్రజలు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మౌనం ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు భద్రత కోసం నగరాలను వదిలి గ్రామాల వైపు, లేదా పక్కటి దేశాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరోవైపు ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

“ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్‌లో గందరగోళం – ఇంధన కొరత, ట్రాఫిక్ జామ్, ప్రజల పరుగు”

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజధాని తెహ్రాన్‌ లోని రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే హైవేలు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏటీఎంలపై కూడా…

Read More
మేజర్ లీగ్ క్రికెట్ 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. 40 ఏళ్ల వయసులోనూ అతని చురుకుదనం యువ క్రికెటర్లకే సవాలుగా మారుతోంది. బ్రేస్‌వెల్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని బౌండరీకి పంపాలని చూశాడు. కానీ అప్పటికే ఆ దిశగా దూసుకొచ్చిన డుప్లెసిస్, ఒంటిచేత్తో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు. ఈ క్యాచ్ కేవలం అందమైనదేగాక, మ్యాచ్ మలుపు తిప్పింది కూడా. ఆ సమయంలో బ్రేస్‌వెల్ ప్రమాదకరంగా ఆడుతున్నాడు. డుప్లెసిస్ పట్టిన ఈ క్యాచ్ టెక్సాస్ విజయంలో కీలకంగా నిలిచింది. నెటిజన్లు ఫాఫ్‌ను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వయసు కేవలం సంఖ్యే! ఫాఫ్ డుప్లెసిస్ ఒక్క చేత్తో అద్భుత క్యాచ్

మేజర్ లీగ్ క్రికెట్ 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. 40 ఏళ్ల వయసులోనూ అతని చురుకుదనం యువ క్రికెటర్లకే సవాలుగా మారుతోంది. బ్రేస్‌వెల్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బంతిని బౌండరీకి పంపాలని చూశాడు. కానీ అప్పటికే ఆ దిశగా దూసుకొచ్చిన డుప్లెసిస్, ఒంటిచేత్తో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు. ఈ క్యాచ్ కేవలం అందమైనదేగాక, మ్యాచ్ మలుపు తిప్పింది కూడా. ఆ…

Read More
భారత్-చైనా మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 2020 గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, మళ్లీ విమాన రాకపోకలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయినట్టు సమాచారం. ప్రారంభ దశలో మినిమమ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో ఉద్యోగం, చదువు, వ్యాపార అవసరాల కోసం ఉండే భారతీయులు ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే, చైనాలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు కూడా భారత్‌లోకి రాకపోకలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య యాత్రా సంబంధాలను పునరుద్ధరించేందుకు కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే, రాజకీయంగా ఇంకా పలు సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విమాన సర్వీసుల పునఃప్రారంభం ద్వైపాక్షిక నమ్మకాన్ని పెంచే అవకాశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. మొదటి దశలో ఢిల్లీ – బీజింగ్, ముంబయి – గ్వాంగ్‌జౌ, చెన్నై – షాంఘై మధ్య విమానాలు నడిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

భారత్ – చైనా మధ్య మళ్లీ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

భారత్-చైనా మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 2020 గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, మళ్లీ విమాన రాకపోకలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయినట్టు సమాచారం. ప్రారంభ దశలో మినిమమ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో…

Read More
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించడాన్ని విమానయాన సంస్థలు నివారిస్తున్నాయి. పాసింజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కొన్నివిమానాల ప్రయాణ సమయం పెరగనుంది. కానీ ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యంగా సంస్థ వ్యవహరిస్తోంది.ఇరాన్ గగనతలాన్ని దాటి వెళ్తున్న ఢిల్లీ – లండన్, ఢిల్లీ – టొరంటో, ముంబయి – అమెరికా రూట్లపై ప్రభావం పడినట్లు సమాచారం. యాత్రాప్రణాళికల్లో ప్రయాణికులు మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.ప్రస్తుతం పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇరాన్ గగనతలాన్ని తప్పించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తూ ఎయిర్ ఇండియా నిర్ణయాలను తాజాగా తీసుకుంటుంది.ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం కోసం ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా సంబంధిత విమానాశ్రయ అధికారులతో సంప్రదించాల్సిందిగా యాత్రికులకు విజ్ఞప్తి.

ఇరాన్ గగనతలం మూసివేత: ఎయిర్ ఇండియా 16 విమానాలకు షాక్

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించడాన్ని విమానయాన సంస్థలు నివారిస్తున్నాయి. పాసింజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కొన్నివిమానాల ప్రయాణ సమయం పెరగనుంది. కానీ ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యంగా సంస్థ వ్యవహరిస్తోంది.ఇరాన్ గగనతలాన్ని దాటి వెళ్తున్న ఢిల్లీ – లండన్, ఢిల్లీ – టొరంటో, ముంబయి – అమెరికా రూట్లపై ప్రభావం పడినట్లు సమాచారం. యాత్రాప్రణాళికల్లో ప్రయాణికులు…

Read More
అహ్మదాబాద్‌లో ఓ ఎయిరిండియా విమానం ఘోరంగా కుప్పకూలింది. లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కూలిపోవడం, దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 254 మంది ప్రయాణిస్తున్నారు అందులో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. విమానంకు మంటలు అంటుకుని గాల్లోనే తాళం తప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద స్థలానికి వెంటనే అత్యవసర సేవలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇంకా ప్రాణనష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తామని ప్రకటించింది. ప్రాధమిక సమాచారం ప్రకారం, ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ కావచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ, పూర్తి కారణాలను తెలుసుకునేందుకు ఏయిరిండియా, డీజీసీఏ అధికారులు విచారణ మొదలుపెట్టారు. దేశం మొత్తం ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

గాల్లోంచే కూలిన విమానం: 254 మంది ప్రాణాలకు ముప్పు

అహ్మదాబాద్‌లో ఓ ఎయిరిండియా విమానం ఘోరంగా కుప్పకూలింది. లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కూలిపోవడం, దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 254 మంది ప్రయాణిస్తున్నారు అందులో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. విమానంకు మంటలు అంటుకుని గాల్లోనే తాళం…

Read More
రష్యా డ్రోన్ దాడులను ఎదుర్కొనే నూతన మార్గాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై డ్రోన్లను కూల్చే సామర్థ్యం ఉన్న పౌరులే ఆయుధంగా మారనున్నారు. వారికి నెలకు రూ. 2.2 లక్షల వరకూ జీతం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతిపాదించిన ఈ వినూత్న కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రష్యా తరఫున వరుసగా జరుగుతున్న డ్రోన్ దాడులపై సమర్థవంతంగా స్పందించేందుకు, ప్రజల సహకారాన్ని సమీకరించే ఉద్దేశంతో ఈ "డ్రోన్ హంటర్స్" ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ కార్యక్రమం కింద, శత్రుదేశ డ్రోన్లను గుర్తించి, సమయానుకూలంగా నేలకూల్చగలిగే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పౌరులకు నెలకు సుమారు 2,200 యూరోలు (భారత రూపాయలలో సుమారుగా రూ. 2.2 లక్షలు) జీతం ఇవ్వబడుతుంది. వీరు ప్రత్యక్షంగా రక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేస్తారు. ఇది కేవలం సైనిక వ్యూహం మాత్రమే కాదు ఉక్రెయిన్‌ ప్రజల భాగస్వామ్యంతో దేశ రక్షణకు సమిష్టిగా ఎదురుదాడి అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అని రక్షణ శాఖ ప్రతినిధులు తెలిపారు

“ఉక్రెయిన్‌కు ‘డ్రోన్ హంటర్స్’ కొత్త ఆయుధం – పౌరులకు నెలకు రూ. 2.2 లక్షల జీతం”

రష్యా డ్రోన్ దాడులను ఎదుర్కొనే నూతన మార్గాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై డ్రోన్లను కూల్చే సామర్థ్యం ఉన్న పౌరులే ఆయుధంగా మారనున్నారు. వారికి నెలకు రూ. 2.2 లక్షల వరకూ జీతం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతిపాదించిన ఈ వినూత్న కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రష్యా తరఫున వరుసగా జరుగుతున్న డ్రోన్ దాడులపై సమర్థవంతంగా స్పందించేందుకు, ప్రజల సహకారాన్ని సమీకరించే ఉద్దేశంతో ఈ “డ్రోన్ హంటర్స్” ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ…

Read More
టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు.

“టెస్లా కార్ డెలివరీపై అసహనంతో మస్క్‌ను ట్యాగ్ చేసిన హర్ష్ జైన్!”

టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు. “Dear @elonmusk, this is not fair!Booked a Tesla 8 months ago……

Read More