కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనపై కఠిన చర్యలు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆమెకు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఈ నిర‌స‌న‌ల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలోని ముగ్గురు ఉన్న‌తాధికారుల‌పై బ‌దిలీ వేటు వేసింది. ఈ మేరకు బెంగాల్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  వారిని, వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు ట్రైనీ డాక్ట‌ర్‌ మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, బదిలీ అయిన…

Read More

ట్రంప్, హారిస్ మధ్య ఘాటు మాటల యుద్ధం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి.  తాజాగా నార్త్ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తూ కమలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని ఆయన చెప్పారు. మీరు జీవితకాలం పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం…

Read More

పోలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ కొత్త రికార్డ్

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనతో ప్రధాని మోదీ మరో రికార్డును సృష్టించారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. చివరిసారి 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ కూడా…

Read More

గ‌డ్డం లేనందుకు తాలిబన్‌లో ఉద్యోగుల తొలగింపు

మ‌న‌కు తెలిసి విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించినందుకుగానో, లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డితేనో లేక ఇత‌ర కార‌ణాల‌తోనో ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వాధికారులు తొల‌గించ‌డం చూశాం. కానీ, ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని తాలిబ‌న్ ప్ర‌భుత్వం సరికొత్త కార‌ణంతో 281 మంది భ‌ద్ర‌తా సిబ్బందిని విధుల నుంచి తొల‌గించింది. అదేంటంటే.. స‌ద‌రు ఉద్యోగులు గ‌డ్డం పెంచ‌డంలో విఫ‌లం కావ‌డ‌మే. ఇలా వారికి గ‌డ్డంలేని కార‌ణంగా విధుల నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కారం త‌మ ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రు గ‌డ్డం పెంచాల్సిందేనని ఈ…

Read More

అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ

స్టాచ్యూ ఆఫ్ యూనియ‌న్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్ట‌న్ న‌గ‌ర ప‌రిధిలోని అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌య ప్రాంగ‌ణంలో ఆదివారం ఈ మ‌హా విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  భార‌త సంస్కృతీ సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నాలుగు రోజుల పాటు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. దీనికి చిన్న‌జీయ‌ర్ స్వామి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు భారీ మొత్తంలో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జై వీర హ‌నుమాన్ నామ‌స్మ‌ర‌ణ‌తో…

Read More

సిసిలీ తీరంలో ఘోర ప్రమాదం: వ్యాపార దిగ్గజం మైక్ లించ్ గల్లంతు

ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ విలాసవంతమైన షిప్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. సిసిలియన్ పోర్టు నుండి ఈయాట్ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణికులు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్ మునిగిపోయినట్లు భావిస్తున్నారు.   ప్రమాదం జరిగిన వెంటనే…

Read More

అమెరికాలో వెనిగండ్ల రాముకు ఘన స్వాగతం, 100 కార్ల విజయోత్సవ ర్యాలీ

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అమెరికాలో ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా 100 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వ‌హించ‌డం విశేషం. కుటుంబ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయ‌న‌కు ఇలా ఘ‌న స్వాగ‌తం ద‌క్కింది.  అట్లాంట విమానాశ్ర‌యంకు తెలుగు అసోసియేషన్ సభ్యులు భారీగా చేరుకుని రామును అభినందించారు. ఆ త‌ర్వాత‌ డౌన్ టౌన్ పార్కు నుంచి అలెగ్జాండర్ డ్రైవ్ అల్ఫారెట్టా వరకు టీడీపీ జెండాలతో ఎన్నారైలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.  ఈ సంద‌ర్భంగా…

Read More