భూకంప, తుఫాన్ల భయంతో జపాన్ ప్రజలు బియ్యాన్ని భారీగా కొనుగోలు చేయడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది.

జపాన్‌లో బియ్యం కొరత మొదలైనది

ఓవైపు భారీ భూకంప హెచ్చరిక.. మరోవైపు విరుచుకుపడుతున్న తుఫాన్లతో జపాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జపాన్ లో బియ్యానికి కొరత ఏర్పడింది. ఏ సూపర్ మార్కెట్లో చూసిన నో స్టాక్ బోర్డ్ లే దర్శనమిస్తున్నాయి. రోజువారీగా తెప్పించిన బియ్యం స్టాక్ మధ్యాహ్నానికే ఖాళీ అవుతోంది. మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడిందనే వార్తలతో జపాన్ వాసులు ఆందోళనలతో సూపర్ మార్కెట్లకు పోటెత్తుతున్నారు. బియ్యం…

Read More

కేన్సర్‌తో బాధపడుతున్న యువతి చివరి క్షణాలను వేలం వేస్తోంది

అత్యంత అరుదైన, చికిత్స లేని క్యాన్సర్‌తో బాధపడున్న ఆస్ట్రేలియా యువతి జీవితంలోని తన చివరి క్షణాలను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా వచ్చిన డబ్బును కేన్సర్‌పై పరిశోధనతోపాటు అవగాహన పెంపొందించేందుకు వినియోగిస్తారు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆమె పేరు ఎమిలీ లాహే. వయసు 32 సంవత్సరాలు. 2019లో 27 ఏళ్ల వయసులో ‘ఎన్‌యూటీ కార్సినోమా’ అనే క్యాన్సర్‌ బారినపడింది. 9 నెలలకు మించి బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చేశారు. అయితే,  అమెరికాలో కటింగ్ ఎడ్జ్ చికిత్స…

Read More

కిమ్ జోంగ్ ఉన్ సృష్టించిన ‘సూసైడ్ డ్రోన్

ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ ఉన్ చేతికి ‘సూసైడ్ డ్రోన్’ రూపంలో మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది. తాజాగా ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది.  ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ద్వంసం చేయడం ఫొటోలలో కనిపిస్తోంది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఓ డ్రోన్…

Read More

మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందని ట్రంప్ హెచ్చరిక

పశ్చిమాసియాలో పరిస్థితులను గమనిస్తూ మూడో ప్రపంచ యుద్ధం మరెంతో దూరంలో లేదనిపిస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ప్రపంచ సంక్షోభంవైపు నడిపిస్తున్నారంటూ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై మండిపడ్డారు. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తుంటే నిద్రముఖం బైడెన్ కాలిఫోర్నియా బీచ్ లో నిద్రపోతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరస్పరం దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేయకుండా కమలా హారిస్ తీరిగ్గా…

Read More

ఉక్రెయిన్‌కు మద్దతు కోరిన జెలెన్ స్కీ, శాంతి హామీ ఇచ్చిన మోదీ

ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడుకోవడానికి పోరాడుతున్న తమకు భారత్ అండగా నిలబడాలని ఆ దేశ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తటస్థంగా ఉండొద్దని కోరారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తాము తటస్థంగా లేమని వివరించారు. యుద్ధాన్ని నిలవరించేందుకు ఎలాంటి సాయానికైనా తాను ముందుంటానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా కీవ్…

Read More

సౌదీ ఎడారిలో చిక్కుకుపోయిన తెలంగాణ యువకుడు మృతి

సౌదీ అరేబియా ఎడారిలో త‌ప్పిపోయిన తెలంగాణ యువ‌కుడు మహ్మద్ షాజాద్ ఖాన్ ద‌య‌నీయ‌స్థితిలో చనిపోయాడు. సైదీలో ఓ టెలికమ్యూనికేషన్ కంపెనీలో ప‌ని చేస్తున్న‌ అత‌డు ఐదు రోజుల కింద‌ త‌న తోటి ఉద్యోగితో క‌లిసి ఓ చోటుకు వెళ్లారు. అయితే, జీపీఎస్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో దారి త‌ప్పి ప్ర‌మాద‌క‌ర‌మైన రబ్ అల్ ఖ‌లీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు.  అదే స‌మ‌యంలో వాహ‌నంలో పెట్రోల్ అయిపోవ‌డం, మొబైల్ స్విచ్ఛాఫ్ కావ‌డంతో అందులోనే చిక్కుకుపోయారు. నాలుగు రోజులుగా విప‌రీత‌మైన‌ ఎండలో…

Read More

యూట్యూబ్‌లో క్రిస్టియానో రొనాల్డో రికార్డు

పోర్చుగల్ సాక‌ర్ లెజెండరీ ఆట‌గాడు క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ సాక‌ర్ వీరుడు బుధవారం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. అయితే ఈ ఛానెల్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. కేవలం 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది రొనాల్డో ఛానెల్‌ను సబ్‌ స్క్రయిబ్ చేసుకున్నారు. దీంతో అతి తక్కువ సమయంలో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. ఈ మాజీ రియల్ మాడ్రిడ్ లెజెండ్ ఇప్పుడు 11 మిలియన్ కంటే ఎక్కువ…

Read More