బంగ్లా చేతిలో 2-0 సిరీస్ ఓటమి పాక్ టెస్టు ర్యాంకింగ్స్‌లో పతనాన్ని చూపించింది. పాక్ 6వ నుంచి 8వ స్థానానికి పడిపోయింది.

బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్

స్వ‌దేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు టెస్టు ర్యాంకింగ్ ఏకంగా రెండు స్థానాలు ప‌త‌న‌మైంది. ఈ సిరీస్‌కు ముందు 6వ స్థానంలో ఉన్నా ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం 8వ‌ స్థానానికి ప‌డిపోయింది.  ఇటీవ‌ల జ‌రిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను షాన్ మ‌సూద్ సారథ్యంలోని పాక్ జ‌ట్టుపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. తొలి టెస్టులో పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లా,…

Read More
2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 11-15కు లార్డ్స్‌లో జరగనుంది. ఐసీసీ ఈ వివరాలు వెల్లడించగా, టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉంది.

లార్డ్స్‌లో చాంపియన్స్ తుదిపోరు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15వ తేదీ (2025) వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.  లార్డ్స్ మైదానం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేదిక కావడం ఇదే మొదటిసారి అవుతుంది. 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్ వేదిక అయ్యాయి. మొదటిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అగ్రస్థానంలో నిలిచిన…

Read More
ఫ్రాన్స్‌లో దారుణం: 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు Description: ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి 10 ఏళ్లపాటు తన భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేశాడు. అత్యాచారాలకు 72 మంది వ్యక్తులు సంబంధం ఉన్నారు.

ఫ్రాన్స్‌లో దారుణం…. 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు

యావత్ ఫ్రాన్స్ దేశాన్ని నిర్ఘాంతపరిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యపై 10 ఏళ్లపాటు ఏకంగా 92 అత్యాచారాలు చేపించాడు. భార్యకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి.. ఆమె మత్తులో ఉన్న సమయంలో ప్రైవేటు అపరిచిత వ్యక్తులతో ఈ దురాగతాలు చేయించాడు. ఆన్‌లైన్‌లో రిక్రూట్‌ చేసుకున్న వ్యక్తులతో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు నమోదైన ఆరోపణలపై నిందితుడు డొమినిక్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యాడు. కాగా బాధితురాలిపై మొత్తం 72 మంది వ్యక్తులు…

Read More
అశ్విన్ జడేజా ప్రతిభను మెచ్చుకుంటూ, జట్టులో స్థానం కోల్పోవడంపై అసూయ లేనని స్పష్టం చేశాడు. స్నేహపూర్వక సంబంధం ఉందని పేర్కొన్నాడు.

అశ్విన్ జడేజాపై ప్రశంసలు, అసూయను నిస్సందేహంగా ఖండించారు

టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దాదాపు రెండు దశాబ్దాలుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జట్టుకు కీలకమైన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్ల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. స్వదేశీ పరిస్థితులలో ఇద్దరికీ సమష్టిగా బౌలింగ్ అవకాశాలు లభిస్తుండగా.. విదేశాల్లో ఆడే టెస్టులకు మాత్రం జడేజా కంటే అశ్విన్‌కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంటుంది. కాగా తోటి స్పిన్నర్ జడేజాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన…

Read More
కెనడా ప్రభుత్వం ఇప్పుడు విదేశీ విద్యార్థులకు వారానికి 24 గంటలపాటు క్యాంపస్ వెలుపల పని చేసే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ చర్య భారతీయ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది.

విదేశీ విద్యార్థుల పని గంటలపై కొత్త పరిమితి

కెన‌డాలోని జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం విదేశీ విద్యార్థుల ప‌ట్ల తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై విదేశీ విద్యార్థులు త‌మ జీవ‌న ఖ‌ర్చుల కోసం క్యాంప‌స్ వెలుప‌ల వారానికి 24 గంట‌లకు మించి ప‌నిచేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. ఈ కొత్త నిబంధ‌న ఈ వారంలోనే అమ‌ల్లోకి రానుంది.  ఈ నిబంధ‌న కార‌ణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్ష‌లాది మంది విదేశీ విద్యార్థులకు, ప్ర‌ధానంగా అధిక సంఖ్య‌లో ఉన్న‌ భారతీయ విద్యార్థులకు తీవ్రమైన…

Read More
మసాచుసెట్స్‌లో ట్రిపుల్ ఈ వైరస్ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతోంది. 70% మortalఅటీ రేటుతో ప్రజలు మరణిస్తున్నారు. 5 పట్టణాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు.

అమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ వైరస్

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బందులపాలు చేసిందో ఎవరూ మరచిపోరు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ వణికించింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్‌లను విధించారు. కరోనాను మరిచిపోతున్న తరణంలో అమెరికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్ ఆందోళన కల్గిస్తొంది. దోమకాటు కారణంగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ట్రిపుల్ ఈ వైరస్ బారిన ప్రజలు పడుతున్నారు. తాజాగా ఈ వైరస్ సోకిన న్యూహాంప్ షైర్ కు చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందినట్లు…

Read More
డైసుకే హోరి రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతూ తన పని సామర్థ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. తక్కువ నిద్రతో ఆరోగ్యకరంగా జీవించడానికి 2,100 మందికి శిక్షణ ఇస్తున్నాడు.

30 నిమిషాల నిద్రతో హోరి’s హై ప్రొడక్టివిటీ

మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున  6-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిల పరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన…

Read More