ఆపిల్ ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్: భారత్ vs దుబాయ్. ఇండియాలోనే కొనుగోలు చీప్. ఏ18 ప్రొ చిప్, 6.9" డిస్‌ప్లే, 4కే 120 డాల్బీ విజన్‌తో శక్తివంతమైన ఫీచర్లు.

ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్… భారతదేశం vs దుబాయ్….

ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ యాపిల్ అభిమానులను ఊరిస్తోంది. 256జీబీ మోడల్ ధర భారత్‌లో  రూ. 5 వేల డిస్కౌంట్ పోను రూ. 1,44,900 అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డులతో కొంటే  రూ.1,39,900కే సొంతం చేసుకోవచ్చు. భారత్‌లో కంటే దుబాయ్‌లో ఐఫోన్ చాలా చవగ్గా లభిస్తుంది. గతంలో ఐఫోన్‌ విడుదలైన వెంటనే ఇండియా నుంచి చాలామంది దుబాయ్ వెళ్లి కొనుక్కొనేవారు. మరి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చేమో చూద్దాం.  దుబాయ్‌లో ఐఫోన్ 16…

Read More
సిమీ సింగ్, ఐర్లాండ్ క్రికెటర్, కాలేయ వ్యాధితో গুরুతర పరిస్థితిలో, గురుగ్రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఐర్లాండ్ క్రికెటర్ సిమీ సింగ్ ప్రాణాలతో పోరాటం

ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడిన భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ సిమీ సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్రికెటర్ గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో నిర్వహించే కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నట్లు నివేదిక పేర్కొంది.  మొహాలీలో జన్మించిన సిమీ అండ‌ర్‌-14, అండ‌ర్‌-17 స్థాయిలలో పంజాబ్ తరపున ఆడాడు. కానీ, అండ‌ర్‌-19…

Read More
హిమాలయ మంచు పొరల కింద 17,000 పురాతన వైరస్ జాతుల ఆనవాళ్లను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు. నేచర్ జియోసైన్స్ లో నివేదిక.

హిమాలయ మంచు పొరల్లో 17వేల వైరస్ జాతుల ఆనవాళ్లు

హిమాలయ మంచు పొరల కింద అనేక రకాల వైరస్ జాతుల అనవాళ్లు ఉన్నాయి. సుమారు 17వేల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. టిబెట్ పీఠభూమిలో ఉన్న గలియా నుండి పర్వతాల్లో ఆ వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని వైరస్‌లు సుమారు 40 సంవత్సరాల క్రితం నాటివిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఆ వైరస్‌‌పై రీసెర్చ్ జరిపింది. నేచర్…

Read More
ఉక్రెయిన్ వివాదం ముగింపునకు కృషి చేసే ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని అమెరికా ప్రకటించింది. మోదీ-జెలెన్‌స్కీ భేటీపై స్పందన.

ఉక్రెయిన్ వివాదంపై అమెరికా స్పందన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార…

Read More
టీ20 ఆసియా క్వాలిఫైయర్‌లో మంగోలియా 10 పరుగులకే ఆలౌట్ అయి, అత్యల్ప స్కోర్ రికార్డును సమం చేసింది. సింగపూర్ 5 బంతుల్లో విజయం.

మంగోలియా టీ20లో 10 పరుగులకే ఆలౌట్

టీ20 అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తాజాగా సంచ‌ల‌నం న‌మోదైంది. బాంగీలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్-ఏలో మంగోలియా జ‌ట్టు 10 పరుగులకే ఆలౌట్ అయింది. సింగ‌పూర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు ఇలా త‌క్కువ స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. దీంతో పురుషుల టీ20లో అత్యల్ప స్కోరును సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐల్ ఆఫ్ మ్యాన్ కూడా ఇలాగే ప‌ది ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దాంతో ఇప్పుడు ఆ అత్య‌త్ప స్కోర్‌ రికార్డు స‌మం అయింది. ఇక మంగోలియా ఇన్నింగ్స్‌లో…

Read More
సుప్రీంకోర్టు, వివాదాస్పద అధికారికి పదవి కట్టబెట్టాలని చూసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉత్తరాఖండ్ సీఎం ధామిపై సుప్రీం ఆగ్రహం

వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు చెప్పింది. ఈమేరకు బుధవారం ఓ పిటిషన్ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఐఏఎఫ్ ఆఫీసర్ ఒకరికి రాజాజీ…

Read More
పాకిస్థాన్‌పై సిరీస్ నెగ్గి బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరింది. భారత్, ఆస్ట్రేలియాకు సవాల్‌ విసిరేందుకు సిద్దం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి దూసుకొచ్చిన బంగ్లాదేశ్

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చి ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఫైనల్స్‌లో చోటు కోసం పోరాడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పత్తాలేకుండా పోయిన ఈ జాబితాలోకి ఇప్పుడు అనూహ్యంగా బంగ్లాదేశ్ దూసుకొచ్చి భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్…

Read More