Telangana natives in America, led by Pannela Janardhan from Khanapur, celebrated Saddula Bathukamma in Atlanta with traditional rituals, songs, and dances.

అమెరికాలో అంగరంగ వైభోగంగా సద్దుల బతుకమ్మ

అమెరికాలో తెలంగాణ సంప్రదాయ పద్దతిలో సద్దుల బతుకమ్మ వేడుకలు..అంగరంగ వైభోగంగా పూజలు చేస్తూ బతకమ్మ సంబరాలు..నిర్మల్ జిల్లా ఖానాపూర్,మరియు ఉమ్మడి ఆదిలాబాద్,తెలంగాణా కు చెందిన అడబిడ్డలు అమెరికాలోని అట్లాంటా మహానగరంలోని కమ్మింగ్ సిటీ లో తెలంగాణ అధ్యక్షుడు పన్నెల జనార్ధన్ ఖానాపూర్ వాసి ఆధ్వర్యంలో పూలతో బతుకమ్మను పెరిచ్చి మొదటగా పూజలు చేసి ఆటపాటలతో ఆడి సద్దుల బతుకమ్మ ను చూడముచ్చటగా బతుకమ్మను పంపుతున్న అడబిడ్డలు…పువ్వుల పుట్టే గౌరమ్మ,పువ్వుల పెరిగే గౌరమ్మ, పసుపుల పుట్టే గౌరమ్మ,పసుపుల పెరిగే…

Read More
Ratan Tata, the influential industrialist and philanthropist, passed away on October 9, 2024.

భారతదేశం యొక్క గొప్ప పారిశ్రామిక వేత్త మరణం

భారతదేశం తన గొప్ప పారిశ్రామిక వేత్త మరియు దాతను కోల్పోయింది. రతన్ టాటా, 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, సంస్థను గ్లోబల్ దిగ్గజంగా మార్చారు. టాటా గ్రూప్ జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్‌లి టీ వంటి బ్రాండ్‌లను కొనుగోలు చేసి, వార్షిక ఆదాయాన్ని 100 బిలియన్ డాలర్లకు పైగా పెంచింది. 1937లో జన్మించిన రతన్ టాటా, మొదట కార్నెల్ యూనివర్శిటీలో…

Read More
మోదీ 3-రోజుల అమెరికా పర్యటనలో క్వాడ్ సమ్మిట్, బైడెన్‌తో భేటీ, ఐక్యరాజ్యసమితి సమావేశాలు, ప్రవాస భారతీయులతో చర్చలు జరుగనున్నాయి.

మోదీ 3-రోజుల అమెరికా పర్యటన ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అలాగే పలు ద్వైపాక్షిక సమావేశాల‌తో పాటు అక్క‌డి భార‌తీయ ప్ర‌వాసుల‌తో కూడా భేటీ కానున్నారు.  ఈ పర్యటనకు బ‌య‌ల్దేర‌డానికి ముందు ప్రధాని మోదీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ”ఈరోజు నేను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకావాలి. అలాగే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నాను….

Read More
లెబనాన్‌లో వరుస పేలుళ్లు ప్రజలలో తీవ్ర భయాందోళన కల్గిస్తున్నాయి. పేజర్ల, వాకీటాకీల పేలుళ్ల ఘటనలపై ఇజ్రాయెల్ హస్తం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

లెబనాన్‌లో వరుస పేలుళ్లు… ప్రజలు భయంతో నివ్వెరపోయారు!

లెబనాన్‌లో వరుసగా పేలుళ్ల ఘటనలు చోటుచేసుకోవడం దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనలు చాలా మందికి మరణం, గాయాలు కలిగించాయి. మంగళవారం పేజర్ల పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2,800 మంది వరకు గాయపడ్డారు. ఇందులో ఇరాక్ రాయబారి, హిజ్బుల్లా నేతలు ఉన్నారు. ఇంకా ఆ ఘటన నుంచి తేరుకోకముందే, బుధవారం బీరుట్‌లో వాకీటాకీల పేలుళ్లు చోటుచేసుకోవడం భయాన్ని మరింత పెంచింది. ఈ వాకీటాకీ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించారు,…

Read More
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచిన పాక్ హాకీ జట్టుకు పీహెచ్ఎఫ్ ప్రకటించిన 100 డాలర్ల బహుమతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

పాక్ హాకీ ప్లేయర్లకు షాక్…. కాంస్యానికి 100 డాలర్ల బహుమతి!

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది, అయితే వారి నగదు బహుమతి వివాదాస్పదమైంది. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 100 డాలర్ల (రూ. 8,366) బహుమతి ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నిర్ఘాంతపోయారు. పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు మీర్ తారిక్ బుగ్తీ ఈ బహుమతిని ధృవీకరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. జట్టు ప్రదర్శనకు ప్రోత్సాహం ఇవ్వడానికే ఈ నగదు పురస్కారం అని…

Read More
ట్రంప్, మోదీ భేటీ అంచనాలు. సెప్టెంబర్ 21-23 మధ్య అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ట్రంప్ "అద్భుతమైన వ్యక్తి"గా అభివర్ణించారు.

ట్రంప్-మోదీ భేటీ… అమెరికా పర్యటనలో ప్రధాని…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 21-23 మధ్య మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ట్రంప్ మిషిగాన్‌లో ప్రజల ముందే ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా-భారత్ వాణిజ్యంపై చర్చిస్తూ, ట్రంప్ మోదీని “అద్భుతమైన వ్యక్తి”గా అభివర్ణించారు.ఇద్దరు నేతలు ఎక్కడ కలుస్తారన్నది ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ, భేటీపై ఆసక్తి పెరుగుతోంది.ట్రంప్ మాట్లాడుతూ, భారత-అమెరికా సంబంధాలను మెరుగుపరచడంపై తన దృష్టి ఉందని చెప్పారు. మోదీతో భేటీ జరగడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది….

Read More