Taskin Ahmed creates history by taking 7 wickets in a single T20 innings, becoming the third bowler with the highest wickets in BPL history.

ట‌స్కిన్ అహ్మ‌ద్ బీపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు

బంగ్లాదేశ్ బౌలర్ ట‌స్కిన్ అహ్మ‌ద్ త‌న అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ (బీపీఎల్) 2024-25లో ద‌ర్బార్ రాజ్‌షాహీ జట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ట‌స్కిన్, ఢాకా క్యాపిట‌ల్స్ పై అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు సాధించాడు. నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 19 ర‌న్స్ మాత్రమే ఇచ్చి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్రమంలో టస్కిన్ అహ్మ‌ద్, శ్యాజ్రుల్ ఇద్రుస్ (7/8) మరియు అక‌ర్మాన్ (7/18)లతో స‌ర‌స‌న చేరాడు. ఇవి…

Read More
An explosion occurred near Trump's hotel in Las Vegas, involving a Tesla car. One person died, and seven were injured. Elon Musk believes it was a terrorist act.

ట్రంప్ హోటల్ వద్ద పేలుడు.. టెస్లా కారులో పేలుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ దగ్గర పేలుడు సంభవించింది. లాస్ వెగాస్ లో ఉన్న ఈ హోటల్ వెలుపల టెస్లా కారులో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఈ పేలుడు గురించి స్పందించారు. ఇది ఉగ్ర దాడిగా…

Read More
In a tragic plane crash in South Korea, two out of 181 passengers survived. They were seated at the rear of the plane, where survival rates are reported to be higher.

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం… 179 మంది మృతి…

దక్షిణకొరియా మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ‘జెజు ఎయిర్’ కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 181 మంది ప్రయాణస్తులు, సిబ్బంది ఉన్నారు, అందులో 179 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే జాగ్రత్తగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిద్దరు విమాన సిబ్బందే కావడం ఒక విశేషం. విమానం వెనుక భాగంలో కూర్చున్న వారు ఈ ప్రమాదంలో ఎలా…

Read More
World population set to grow by 71 million in 2024, reaching 8.09 billion. US Census Bureau reports 0.9% growth, predicting trends for 2025.

2024 చివరికి ప్ర‌పంచ జ‌నాభా 800 కోట్ల‌కు చేరుకుట

2024 చివ‌రి నాటికి ప్ర‌పంచ జ‌నాభా 7.1 కోట్లు పెరిగి మొత్తం 800.09 కోట్లకు చేరుకునే అవ‌కాశం ఉందని యూఎస్ సెన్స‌స్ బ్యూరో అంచ‌నా వేసింది. ప్ర‌పంచ జనాభాలో 0.9 శాతం పెరుగుదల నమోదవుతుందని తెలిపింది. కానీ, ఈ పెరుగుదల గ‌త ఏడాది నమోదైన 7.5 కోట్ల కంటే కొంత తక్కువగానే ఉందని పేర్కొంది. 2025 నాటికి ప్ర‌తి సెక‌నుకు సగటు 4.2 మంది జ‌న‌నాలు, 2 మంది మరణాలు నమోదు కావచ్చని బ్యూరో అంచనా వేసింది….

Read More
South Korean President Yoon Suk Yeol faces impeachment and arrest warrant amidst investigations over emergency law and parliamentary motion approval.

దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్టు వారెంట్ షాక్

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యూన్‌పై దర్యాప్తు సంస్థలు కోర్టులో అరెస్టు వారెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ వారెంట్‌ను మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. యూన్ సుక్ యోల్‌పై మార్షల్ లా ప్రకటించడంపైనా దర్యాప్తు జరుగుతోంది. దీనిపై న్యాయవాదులు, రక్షణ మంత్రిత్వ…

Read More
16-year-old Kamya Kartikeyan from Mumbai has set a world record by climbing the seven highest mountains across seven continents. She completed the challenge on December 24.

16 ఏండ్ల బాలిక 7 అత్యున్నత పర్వతాలు అధిరోహించి ప్రపంచ రికార్డు

ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక కామ్యా కార్తికేయన్‌ పర్వతారోహణలో ప్రపంచ రికార్డు సాధించింది. ఏడు ఖండాలలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించిన కామ్యా, సప్త పర్వతాధిరోహణ సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సవాల్‌లో భాగంగా కామ్యా, ఆఫ్రికాలోని మౌంట్‌ కిలిమంజారో, యూరప్‌లోని మౌంట్‌ ఎల్‌బ్రస్, ఆస్ట్రేలియాలోని మౌంట్‌ కాజీయాస్కో, దక్షిణ అమెరికాలోని మౌంట్‌ అకాన్‌కాగువా, ఉత్తర అమెరికాలోని మౌంట్‌ డెనాలి, ఆసియాలోని మౌంట్‌ ఎవరెస్ట్‌, ఆంటార్క్టికాలోని మౌంట్‌…

Read More
ex PM Dr. Manmohan Singh's final journey begins from AICC office to Nigambodh Ghat. Tight security arrangements made for the procession.

మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభం

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యాత్ర నిగమ్‌బోధ్ ఘట్ వరకు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తోంది. అంతిమ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది ప్రభుత్వం తీరుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యాత్రగా భావిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అక్కడ…

Read More