గహీర్ మఠ తీరాన్ని అలంకరించిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు
ఒడిశాలోని గహీర్ మఠ తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మహా వలస ప్రారంభమైంది. గడిచిన 12 రోజుల్లోనే 7 లక్షల తాబేళ్లు ఈ తీరానికి చేరుకున్నాయని భారత మత్స్య పరిశోధన సంస్థ (ఎఫ్ఎస్ఐ) శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ తెలిపారు. ప్రపంచంలోని అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ తీరానికి వస్తున్నాయని వివరించారు. ప్రతి ఏడాది తాబేళ్లు గహీర్ మఠ తీరాన్ని సురక్షిత ప్రదేశంగా భావించి ఇక్కడ గుడ్లు పెడతాయి. వెన్నెల…
