India firmly responded to Pakistan at the UN, stating that Pakistan-Occupied Kashmir will always remain a part of India.

పాక్ ఆక్రమిత కశ్మీర్ పై భారత్ కఠిన హెచ్చరిక

పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను నిందించే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. అయితే, ప్రతిసారీ భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇవ్వడంతో పాక్ కుట్రలు విఫలమవుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా స్పందించారు. హరీశ్ మాట్లాడుతూ పాకిస్థాన్ అనవసర విషయాలను లేవనెత్తుతోందని, పదేపదే అవాస్తవ వాదనలు చేయడం వల్ల అవి నిజమవు అని తేల్చిచెప్పారు. పాక్ అక్రమంగా…

Read More
Stricter U.S. immigration laws are causing extra scrutiny for Green Card holders. Tougher checks have increased under Trump’s administration.

అమెరికాలో భారతీయులకు గ్రీన్ కార్డ్ చిక్కులు!

అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న భారతీయులు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయాల్లో అదనపు భద్రతా తనిఖీలు, గంటల తరబడి ప్రశ్నలు అనివార్యమయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేయడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. అక్రమ వలసదారులపై చర్యలతో పాటు, గ్రీన్ కార్డ్ హోల్డర్లపైనా ఆంక్షలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇచ్చిన ప్రకటనలో – గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రానా శాశ్వత నివాసం హక్కు కలిగిందని భావించడం పొరపాటని తెలిపారు. ముఖ్యంగా…

Read More
Peru woman arrested under Trump’s immigration policy; husband says he still supports Trump despite wife’s detention.

ట్రంప్ వలస విధానంతో భార్య జైలుకు.. అయినా మద్దతే!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. దేశంలో వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఉన్నవారిని జైలుకు పంపడమో, స్వదేశానికి పంపడమో చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెరూ మహిళ కామిలా మునోజ్ అమెరికాలో అక్రమంగా ఉన్నారనే కారణంతో అరెస్టయి జైలుకి పంపబడింది. 2019లో కామిలా స్టడీ, వర్క్ వీసాతో అమెరికా వచ్చి, అక్కడ అమెరికన్ యువకుడు బ్రాడ్లే బార్టెల్ ను పెళ్లి చేసుకుంది. కోవిడ్ కారణంగా…

Read More
Donald Trump’s administration has ended the temporary residency status for immigrants from Cuba, Haiti, Nicaragua, and Venezuela, affecting 532,000 people.

ట్రంప్ ప్రభుత్వం తాత్కాలిక వలసదారులపై పెద్ద నిర్ణయం

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ గట్టి చర్యలు తీసుకుంటూ, వారిని దేశం నుండి తరలించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు, తాత్కాలిక వలసదారులపై ట్రంప్ మరింత కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంచలన నిర్ణయంతో, క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది అమెరికాలో తాత్కాలిక నివాసం ఉంటున్న వారు, ఏప్రిల్ 24 నాటికి…

Read More
A 6-year-old Pakistani girl’s batting style amazed netizens. Her Rohit Sharma-like shots went viral on social media.

రోహిత్ శర్మ స్టైల్లో బ్యాటింగ్ చేసిన 6ఏళ్ల బాలిక!

పాకిస్థాన్‌కు చెందిన ఆరేళ్ల బాలిక సోనియా ఖాన్ బ్యాటింగ్ నైపుణ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లో తండ్రి బౌలింగ్ చేస్తుంటే ఆమె అలవోకగా భారీ షాట్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెను భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. సోనియా ఖాన్ బ్యాటింగ్ టెక్నిక్ చూసి ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో కూడా ఆశ్చర్యపోయారు. ఈ వయసులోనే ఆమె ప్రొఫెషనల్ క్రికెటర్‌లా ఆడుతున్నారని ట్వీట్ చేశారు. వీడియోలో…

Read More
Three Indians may face the death penalty in Indonesia for a drug smuggling case, with the verdict expected on April 15.

ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష

ఇండోనేషియాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు భారతీయులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, విమలకందన్‌లు గతేడాది జులైలో సింగపూర్ జెండా కలిగిన ఓడలో భారీగా మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు 106 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు భారతీయులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి ఇండోనేషియా కఠినమైన…

Read More
Megastar Chiranjeevi received a Lifetime Achievement Award at the UK Parliament and expressed his gratitude.

యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి ఘన సన్మానం

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో ఘన సన్మానం లభించింది. ప్రముఖ సంస్థ బ్రిడ్జ్‌ ఇండియా బృందం ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఈ కార్యక్రమానికి పలువురు పార్లమెంటు సభ్యులు, మంత్రులు, సహాయ మంత్రులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. చిరంజీవి సినీ పరిశ్రమకు అందించిన సేవలు, మానవతా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం చిరంజీవి తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ గౌరవాన్ని అందుకోవడం నాకు…

Read More