Trump released drone footage of US strikes on Houthis. Over 50 killed; tensions escalate between Iran and the US over Houthi conflict.

హౌతీలపై అమెరికా దాడి… ట్రంప్ విడుదల చేసిన వీడియో

యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదులపై అమెరికా తీవ్రంగా విరుచుకుపడింది. నౌకలపై దాడులకు సన్నద్ధమవుతున్నట్లు హౌతీలు ప్రకటించడంతో మార్చి 15న అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా బలగాలకు దాడులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో అమెరికా దళాలు భీకరంగా దాడి చేయగా, ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఈ దాడుల వీడియోలను ట్రంప్ స్వయంగా విడుదల చేశారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాల్లో రౌండ్‌గా నిలబడి…

Read More
Trump's Gold Card offers US citizenship for $5 million—set to attract wealthy individuals from India, Russia.

ట్రంప్ గోల్డ్ కార్డు విడుదల – పౌరసత్వానికి 5 మిలియన్!

అమెరికా పౌరసత్వం పొందాలంటే గ్రీన్ కార్డు చాలదని, పౌరసత్వానికి ప్రత్యేక ప్రమాణాలు ఉండాలని ట్రంప్ సర్కారు వెల్లడించింది. ఇదే సమయంలో సంపన్నుల కోసం కొత్తగా గోల్డ్ కార్డును ప్రవేశపెట్టింది. ‘ట్రంప్ కార్డ్’ పేరుతో విడుదలైన ఈ కార్డు ధర 5 మిలియన్ డాలర్లు. ఈ కార్డుతో అమెరికా పౌరసత్వం పొందవచ్చని ట్రంప్ ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా విదేశీ సంపన్నులకు పౌరసత్వం సులభతరం అవుతుంది. ముఖ్యంగా భారత్, రష్యా వంటి దేశాల కార్పొరేట్ రంగానికి చెందినవారు…

Read More
US warns staff in China against ties with Chinese nationals; violations may lead to termination from service.

చైనీయులతో సంబంధాలపై అమెరికా సిబ్బందికి నిషేధం

చైనాలో పనిచేస్తున్న తన అధికారులకు, సిబ్బందికి అమెరికా ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. చైనీయులతో ప్రేమ, వివాహం, శారీరక సంబంధాలు ఏర్పరచుకోవద్దని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు చైనాలో ఉన్న అమెరికా మిషన్‌కు చెందిన అధికారులు, కాంట్రాక్టర్లు, భద్రతా అనుమతులు ఉన్న కుటుంబ సభ్యులపై కూడా వర్తిస్తాయని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తామని అమెరికా తేల్చి చెప్పింది. వ్యక్తిగత జీవితాలపై ఇటువంటి ఆంక్షలు మితిమీరినవే అయినా, జాతీయ భద్రతకే ప్రాధాన్యత…

Read More
Virgin Atlantic flight from London to Mumbai landed in Turkey due to a glitch; passengers stranded for 40 hours express severe inconvenience.

తుర్కియేలో చిక్కుకున్న లండన్–ముంబై విమానం ప్రయాణికులు

లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక లోపం కారణంగా తుర్కియేలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం దియార్ బాకిర్ విమానాశ్రయంలో దిగింది. కానీ గంటలు గడుస్తున్నా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదు. దాదాపు 40 గంటలుగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే గడుపుతున్నారు. కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారు. ప్రయాణికులు చెబుతున్న వివరాల ప్రకారం 250 మందికి ఒక్క టాయిలెట్ మాత్రమే ఉండటం, చలిని తట్టుకునే దుప్పట్లు లేకపోవడం తీవ్ర అవస్థకు…

Read More
Bangladesh's interim leader Yunus meets China's Xi Jinping, discussing strategic agreements amid shifting alliances.

బంగ్లాదేశ్-భారత్ సంబంధాల్లో మార్పు? చైనాకు దగ్గరవుతున్న యూనస్

బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఉన్నంతవరకు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు బలంగా ఉండేవి. అయితే, ఆమె ప్రభుత్వం ముగిసిన తర్వాత, బంగ్లా తాజా ప్రభుత్వం భారత్‌కు దూరంగా, చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరగా వెళ్తోందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత వ్యతిరేక వైఖరితో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా యూనస్ బీజింగ్‌లో అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అయ్యారు. బుధవారం ఆయన హైనాన్ ప్రావిన్స్‌లో జరిగిన బోవో ఫోరమ్…

Read More
King Charles hospitalized for cancer treatment. Official engagements postponed. Global well-wishers hope for his speedy recovery.

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఆసుపత్రిలో చేరిక

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఆరోగ్య సమస్యలతో లండన్‌లోని ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన దుష్ప్రభావాలు పెరుగుతుండటంతో తన వైద్య బృంద పర్యవేక్షణలో మళ్లీ ఆసుపత్రికి వెళ్లినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. 76 ఏళ్ల చార్లెస్, గతేడాది ఫిబ్రవరిలో క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా వాయిదా వేశారు. చార్లెస్ ఏ క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వివరాలను బకింగ్ హామ్ ప్యాలెస్…

Read More
West Bengal CM Mamata Banerjee jogged at Hyde Park during her London visit, aiming to strengthen UK-Bengal ties.

లండన్‌లో మమతా జాగింగ్… బ్రిటన్ పర్యటనపై హైలైట్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి లండన్‌కు చేరుకున్న ఆమె సోమవారం ఉదయం హైడ్ పార్క్‌లో జాగింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తెల్ల చీర, వైట్ స్లిప్పర్స్‌లో మమతా జాగింగ్ చేస్తూ కనిపించగా, భద్రతా సిబ్బంది ఆమె వెంట నడిచారు. ఈ దృశ్యాలను తృణమూల్ కాంగ్రెస్ నేత కూనాల్ ఘోష్ తన ఎక్స్ అకౌంట్‌లో పంచుకున్నారు. బ్రిటన్-బెంగాల్ బంధాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన…

Read More