A rare golden tiger was captured on camera in Kaziranga by wildlife photographer Sudhir Shivaram, stunning nature lovers and experts alike.

కజిరంగా అరణ్యంలో అరుదైన గోల్డెన్ టైగర్ దర్శనం

అస్సాంలోని ప్రసిద్ధ కజిరంగా జాతీయ పార్కులో తాజాగా అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. బంగారు వర్ణంలో నాజూకైన చారలతో కనిపించిన ఈ పులిని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పులి రంగులో ఉండటానికి కారణం “సూడోమెలనిజం” అనే అరుదైన జన్యు మార్పు అని పశుసంరక్షణ నిపుణులు తెలిపారు. సాధారణంగా పులులకు గోధుమ రంగుతో కూడిన ముదురు చారలు ఉంటాయి. కానీ ఈ…

Read More
To curb unregistered Hajj pilgrims, Saudi Arabia halts visa issuance for 14 countries including India and Pakistan ahead of the Hajj season.

హజ్ ముందు 14 దేశాలకు వీసాలు నిలిపిన సౌదీ అరేబియా

హజ్ యాత్ర సమయం దగ్గర పడుతున్న వేళ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. పలు దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ చర్య వల్ల యాత్రకు అవసరమైన నియమాలను పాటించని వారిని నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో రిజిస్టర్ కాకుండా వచ్చిన యాత్రికుల వల్ల తీవ్రమైన తొక్కిసలాటలు, రద్దీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా…

Read More
Kuna Ravi visited UNT in Texas, studied tech and research innovations, and urged NRI friends to invest in AP’s youth through universities and industries.

అమెరికాలో UNT పర్యటనలో కూన రవి పరిశీలన

ఆమదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ గారు అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT) ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి CAAAM (Center for Agile and Adaptive Additive Manufacturing) సంస్థను పరిశీలించారు. ఈ కేంద్రంలో జరుగుతున్న ఆధునిక పరిశోధనలు, తయారీ రంగంలో వినియోగిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ, పరికరాలను ఆయన పరిశీలించారు. వివిధ విభాగాల్లో జరిగిన ఇన్నోవేషన్లు, పరిశోధనలు యువతకు…

Read More
Ten Telugu students survived a fire in Birmingham, USA; two were injured and are currently under treatment in the ICU.

అమెరికా అగ్నిప్రమాదం నుంచి తెలుగు విద్యార్థులు క్షేమం

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో శనివారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా బిల్డింగ్‌ మొత్తం వ్యాపించడంతో భారీగా పొగలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అపార్టుమెంట్లలో ఆ సమయంలో ఉండే పది మంది తెలుగు విద్యార్థులను ఫైర్‌ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. వారిలో ఇద్దరికి తీవ్రమైన గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు….

Read More
Across 1400 US locations, people protest Trump, Musk policies demanding end to corruption, budget cuts and billionaire favoritism.

ట్రంప్, మస్క్ విధానాలకు వ్యతిరేకంగా ‘హ్యాండ్సాఫ్‌’ ర్యాలీలు

అమెరికాలో ట్రంప్‌ అధ్యక్ష పునరాగమనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమానికి దిగారు. ‘హ్యాండ్సాఫ్‌’ పేరిట 50 రాష్ర్టాల్లో 1400 ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించబడ్డాయి. ఇటీవలే అధ్యక్ష పదవిని తిరిగి స్వీకరించిన ట్రంప్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, ముఖ్యంగా వలసదారులపై చర్యలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు, వాణిజ్య యుద్ధాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళల ఉద్యమం (2017), బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (2020) తర్వాత అతి పెద్ద ప్రజా నిరసనగా అభివర్ణించబడుతోంది….

Read More
Claiming in-game humiliation and loss of self-respect, a Chinese man files case against online game after being slapped 4800+ times virtually.

ఆన్‌లైన్ గేమ్ అవమానంపై చైనాలో వ్యక్తి కేసు

చైనాకు చెందిన కియాబెన్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్ గేమ్‌‌ను నిజజీవితంతో ముడిపెట్టి, తనపై జరిగిన అవమానంపై కోర్టులో కేసు వేశాడు. ‘థ్రీ కింగ్‌డమ్స్‌ కిల్‌’ అనే ఆన్‌లైన్‌ గేమ్‌కు 15 సంవత్సరాలుగా అభిమానిగా ఉన్న అతడు, ఆటలో భాగంగా 4,800 సార్లకు పైగా చెంపదెబ్బలు తిన్నానని పేర్కొన్నాడు. అవి తన మనోభావాలను దెబ్బతీసాయని, అవమానంగా అనిపించిందని తెలిపాడు. అతని ప్రకారం, తన అవతార్‌పై ప్రత్యర్థులు గుడ్లు, గడ్డి, పాదరక్షలు విసరడం వంటివి చెయ్యడం చూస్తూ, అవి నిజంగా…

Read More
As US import tariffs rise under Trump, malls see shopping rush. People buy goods early fearing price hikes, especially electronics and appliances.

అమెరికాలో షాపింగ్ మాల్స్‌కి ప్రజల రద్దీ

అమెరికాలోని షాపింగ్ మాల్స్ ఇటీవల కాలంలో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం దిగుమతులపై విధిస్తున్న సుంకాల పెంపు వల్ల ధరలు పెరగనున్న నేపథ్యంలో, ప్రజలు ముందస్తుగా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. తైవాన్ నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుమారు 32% ధరలు పెరగనున్నాయని అంచనా. దీనివల్ల ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, కంప్యూటర్లు వంటి వస్తువుల ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాంతో, ప్రజలు భవిష్యత్తులో…

Read More