On World Cancer Day, Medicover Hospitals, Kakinada, organized an awareness seminar. Doctors addressed misconceptions and explained treatment options.

మెడికవర్ హాస్పిటల్స్‌లో క్యాన్సర్ అవగాహన సదస్సు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రముఖ అంకాలజిస్ట్ డా. మురళీధర్ మాట్లాడుతూ, క్యాన్సర్ పై అపోహలు వద్దని, ముందుగా గుర్తిస్తే సమయానికి సరైన చికిత్స పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్, ఓవరియన్, సెర్వికల్ క్యాన్సర్ పెరుగుతుండటంతో, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డా. ప్రషోబ్ మాట్లాడుతూ, క్యాన్సర్ చికిత్స కేవలం మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, భావోద్వేగ మరియు…

Read More
Free vaccination drive launched at Apollo Cancer Center for awareness and prevention of cervical cancer.

అపోలో క్యాన్సర్ సెంటర్ లో ఉచిత టీకా డ్రైవ్ ప్రారంభం

జూబ్లీహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్లో గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన పెంచే ఉద్దేశంతో ఒక ఉచిత టీకా డ్రైవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జే చేంగ్త్, అపోలో హాస్పిటల్స్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి, ప్రముఖ సినీనటి మీనాక్షి చౌదరి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా, అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ఉచిత టీకా డ్రైవ్ ను…

Read More
Excessive salt is harmful to health. It leads to various ailments like heart disease, high BP, and skin issues.

ఉప్పు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం

ఉప్పు అధికంగా తీసుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా ఉప్పు తీసుకోవడంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సాంప్రదాయంగా భారతీయులు రోజూ 10 గ్రాముల ఉప్పు తీసుకుంటారు, కానీ WHO సిఫారసు ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు, మూత్రపిండాలు, కడుపు సమస్యలు వంటి అనేక రుగ్మతలు…

Read More
Guillain-Barré Syndrome symptoms, treatment, and risks are on the rise. Contaminated food is a key cause of the disease.

గులియన్ బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన

గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు ఇప్పటికీ పెరిగిపోతున్నాయి, ఇది ప్రజలలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, దగ్గు, తుమ్ము, ఒళ్ళు నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించినప్పుడు, ప్రజలు ఈ వ్యాధి గురించి మరింత భయపడుతున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో గులియన్ బారే సిండ్రోమ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి, దీంతో ఈ వ్యాధి గురించి ప్రజలలో జాగ్రత్తల సందేశం విస్తరిస్తుంది. గులియన్ బారే సిండ్రోమ్ సాధారణంగా కలుషిత ఆహారం, బ్యాక్టీరియా, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల…

Read More
GBS cases rise in Maharashtra with 101 cases reported and one death. The government announces free treatment for affected patients.

మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం.. ఒకరు మృతి, 101 మందికి వైరసం

మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, ఒకరు మరణించగా, రాష్ట్రవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయి. మృతికి గల కారణంపై స్పష్టత రానప్పటికీ, వైద్యులు జీబీఎస్ కారణంగా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 16 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధి కలకలం రేపుతున్న నేపథ్యంలో వైద్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జీబీఎస్‌కు రోగనిరోధక శక్తి బలహీనత ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్‌పై రోగనిరోధక…

Read More
A 40-year-old man from Udupi district tested positive for monkeypox after returning from Dubai. Karnataka health officials confirmed the case.

కర్ణాటకలో మంకీపాక్స్ కేసు నమోదై ఆందోళన

కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి తిరిగొచ్చిన అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 17న మంగళూరుకు చేరుకున్న అతనికి దద్దుర్లు రావడంతోపాటు స్వల్పంగా జ్వరం కూడా వచ్చింది. ఆరోగ్య సమస్యలు పెరుగుతుండడంతో ఆసుపత్రికి వెళ్లిన అతనిపై వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. నమూనాలను పరీక్ష కోసం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. పరీక్ష ఫలితాల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ…

Read More
HMPV virus is spreading slowly across India. Two children in Nagpur tested positive, adding to the rising cases in multiple cities.

HMPV వైరస్ మహారాష్ట్రలో వ్యాప్తి

HMPV (హ్యూమన్ మైకోవైరస్) వైరస్ దేశంలో నెమ్మదిగా వ్యాప్తి చెందుతున్నట్టు తాజా సమాచారం అందింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్లో ఇద్దరు చిన్నారులు వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ఈ చిన్నారులు 7 మరియు 13 సంవత్సరాల వయస్సులో ఉన్నారు మరియు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదు అయిన తరువాత, నిన్న చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతాలో కూడా ఈ వైరస్…

Read More