తెలుగు రాష్ట్రాల్లో భయకంపితమైన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మాలెగావ్‌లో దోపిడీ చేసింది. 70 గ్రాముల బంగారం, అరటిపండ్లతో పాటు ఇంటిలో చొరబడారు. సీసీటీవీలో రికార్డు.

చెడ్డీగ్యాంగ్ మాలెగావ్‌లో దొంగతనం

నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయకంపితులను చేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మహారాష్ట్రలో వాలింది. నాసిక్‌లోని మాలెగావ్‌లో ఓ ఇంటితోపాటు కాలేజీలోకి చొరబడిన దొంగలు  రూ. 5 లక్షల విలువైన 70 గ్రాముల బంగారంతోపాటు అరటిపండ్లను ఎత్తుకెళ్లారు. చెడ్డీ, బనియన్ ధరించిన దొంగలు ఆవరణలోకి ప్రవేశించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.  మాలెగావ్‌లో నిన్నమొన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’ హల్‌చల్ చేయగా, ఇప్పుడు చెడ్డీగ్యాంగ్ రంగంలోకి దిగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌన్‌గ్యాంగ్ సభ్యులు మహిళల గౌన్లు ధరించి…

Read More
ఫ్రాన్స్‌లో దారుణం: 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు Description: ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి 10 ఏళ్లపాటు తన భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేశాడు. అత్యాచారాలకు 72 మంది వ్యక్తులు సంబంధం ఉన్నారు.

ఫ్రాన్స్‌లో దారుణం…. 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు

యావత్ ఫ్రాన్స్ దేశాన్ని నిర్ఘాంతపరిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యపై 10 ఏళ్లపాటు ఏకంగా 92 అత్యాచారాలు చేపించాడు. భార్యకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి.. ఆమె మత్తులో ఉన్న సమయంలో ప్రైవేటు అపరిచిత వ్యక్తులతో ఈ దురాగతాలు చేయించాడు. ఆన్‌లైన్‌లో రిక్రూట్‌ చేసుకున్న వ్యక్తులతో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు నమోదైన ఆరోపణలపై నిందితుడు డొమినిక్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యాడు. కాగా బాధితురాలిపై మొత్తం 72 మంది వ్యక్తులు…

Read More

హర్యానాలో దారుణం: 12వ తరగతి విద్యార్థిని కాల్చి హత్య

హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణా, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు. బాధితుడు ఆర్యన్ మిశ్రా, ఆయన స్నేహితులు షాంకీ, హర్షిత్‌లను నిందితులు పశువుల స్మగ్లర్లుగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై కారులో…

Read More
వాంకోవర్‌లో AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు జరిగాయి, ఎవరికీ గాయం రాకుండా. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో క్షేమంగా ఉన్నట్టు ప్రకటించాడు.

AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు: సురక్షిత స్పందన

తాను క్షేమంగానే ఉన్నానని పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కెనడాలోని వాంకోవర్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం దుండగులు ఆయన ఇంటి బయట కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కాల్పులు తమ పనేనని జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నారు.  కాల్పుల అనంతరం తాజాగా స్పందించిన ధిల్లాన్.. తాను క్షేమంగానే ఉన్నానని, తన వాళ్లందరూ క్షేమంగా…

Read More
పూణేలో ఓ దొంగ క్షణాల్లో రూ.5 లక్షల విలువైన నగలు చోరీ చేసి పరారయ్యాడు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ ఘటనలో, స్కూటీ పక్కన నిల్చున్న మహిళను తోడుదొంగలు మోసం చేసి బ్యాగు దోచుకెళ్లారు.

పూణేలో క్షణాల్లో రూ.5 లక్షల నగల దొంగతనం

మహారాష్ట్రలోని పూణేలో ఓ దొంగ రూ.5 లక్షల విలువైన నగలను క్షణాల్లో కొట్టేసి పారిపోయాడు. స్కూటీ పక్కనే నిల్చున్న మహిళను బైక్ పై వచ్చిన యువకుడు దృష్టి మళ్లించగా.. పక్కన నిల్చున్న యువకుడు స్కూటీ ముందు పెట్టిన బ్యాగు తీసుకుని పరుగందుకున్నాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ చోరీ ఘటన రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూటీపై వచ్చిన భార్యాభర్తలు రోడ్డు పక్కగా ఆగడం, భర్త పక్కకు వెళ్లగా…

Read More
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి విజయ్‌కుమార్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాతో అమ్మాయిల వీడియోలు తీసి విక్రయించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించింది.

గుడ్లవల్లేరు హిడెన్ కెమెరా కేసు: విద్యార్థి విజయ్‌కుమార్ అరెస్ట్

గుడ్లవల్లేరు కాలేజీ అమ్మాయిల రహస్య వీడియోలను విక్రయించిన విజయ్‌కుమార్ ఎవరు?ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా ఘటనలో అరెస్ట్ అయిన విజయ్‌కుమార్ గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. నిందితుడు విజయ్‌కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి. బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ కేసులో అతడి ల్యాప్‌టాప్‌ ప్రధాన సాక్ష్యంగా ఉంది. దానిని సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి మహిళా హాస్టల్…

Read More
ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్, తనకు న్యాయం జరగలేదని ఆత్మహత్యకు ప్రయత్నించారు. రామారెడ్డి MRO కార్యాలయం ముందు పురుగుల మందు తాగిన ఆయనకు తహసిల్దార్ సువర్ణ విచారణ చేసిన తర్వాత, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేయాలని హామీ ఇచ్చారు.

ఉప్పల్ వాయి రైతు ఆత్మహత్య ప్రయత్నం

నిన్న ఉప్పల్ వాయి గ్రామనికి చెందిన రైతు మంత్రి భగవాన్ తనకు ఆన్యాయం జరిగిందని రామారెడ్డి MRO కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి రామారెడ్డి మండల తహసిల్దార్ సువర్ణను వివరణ కోరగా తహసిల్దార్ సువర్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని తనకు న్యాయం జరగలేదని తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు వెళ్లి ఈ రోజు మోక…

Read More