Police officers who solved the Uttarakanchi SBI robbery case, recovering 2.5 kg gold and ₹5 lakh, were awarded by DGP Dwarka Tirumala Rao for their exemplary work.

ఎస్బీఐ దోపిడీ కేసును చేదించిన పోలీసులకి ABCD అవార్డు

ప్రత్తిపాడు,అక్టోబర్ 5 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసును చాకచక్యంగా చేధించి సుమారు రెండున్నర కేజీల బంగారం,ఐదు లక్షల రూపాయల నగదు రికవరీ చేసిన అప్పటి కాకినాడ జిల్లా ఎస్పి ఎస్. సతీష్ కుమార్,పెద్దాపురం డిఎస్పి లతా కుమారి,ప్రత్తిపాడు సిఐ ఎం.శేఖర్ బాబు,ప్రత్తిపాడు ఎస్ఐ ఎం.పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు గాను రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు చేతుల మీదుగా బెస్ట్…

Read More
In a swift police operation, 14 suspects were arrested in connection with the bomb blast incident at Shanigakunta Cheruvu in Chennur, Mancherial district.

చెన్నూరులో బాంబు పేలుళ్ల కేసులో 14 మంది అరెస్టు

మంచిర్యాల జిల్లా చెన్నూరు లోని శనిగకుంటా చెరువు మత్తడి ని బాంబుల తో పేల్చిన ఘటనలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూర్ పోలీసులు విచారణ వేగవంతం చేసి మొత్తం 14 మంది ని నిందితులుగా గుర్తించి గత మూడు రోజుల కిందట నలుగురు ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా గురువారం రోజు 7 గురుని అరెస్ట్ చేశారు అని డీసీపీ తెలిపారు కాగా మిగిలిన ముగ్గురు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసిన…

Read More
In Khanapur, Nirmal district, police conducted a cordon search, seizing unregistered vehicles and urging residents to report suspicious individuals.

నేరాలను నిరోధించేందుకు పోలీసుల ప్రత్యేక సోదాలు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక చర్యలో 50 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు టాటా AC సీజ్ అయ్యాయి. పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్‌లో 45 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సెర్చ్‌కు సంబంధించి, కాలనీ వాసులతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. స్థానికుల సాయంతో పోలీసులు నేరాలను నిరోధించడానికి కొత్త సూత్రాలు అమలు…

Read More
A shocking incident of sexual assault involving two girls who escaped from a rehabilitation center has come to light in Saidabad. The police have arrested five suspects.

సైదాబాద్‌లో బాలికలపై లైంగిక దాడి

సైదాబాద్‌ ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌ డీఅడిక్షన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి గత నెల 24న ఉదయం ఇద్దరు బాలికలు పారిపోయారు. తర్వాత వారు బస్సులో జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఆ బాలికలు ఓ యువకుడిని ఫోన్‌ అడిగి తెలిసిన వ్యక్తికి ఫోన్‌ చేసి తాము జనగామలో ఉన్నామని.. అక్కడకు రావాలని చెప్పారు. అయితే తాను అందుబాటులో లేనని, మర్నాడు వస్తానని అతను చెప్పాడు. దీంతో బాలికలు ఫోన్‌ ఇచ్చిన యువకుడు సాయి(25)ని తమకు…

Read More
In Khammam district, villagers blocked a chemical tanker after it was discovered mixing harmful chemicals into the Munneru water. Locals demand action against offenders.

ఖమ్మంలో కెమికల్ ట్యాంకర్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల వద్ద కెమికల్ ట్యాంకర్ లారీ ని గ్రామస్తులు అడ్డుకున్నరు.గత రాత్రి రెండు లారీల్లో తీసుకొచ్చిన కెమికల్ ను మున్నేరు నీటిలో కలుపుతుండగా మత్స్యకారులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మున్నేటిలో కెమికల్ కలపకుండా అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కెమికల్ లారీని స్టేషన్ కు తరలించారు.మున్నేరు నీటిలో కెమికల్ కలపడం వల్ల నీరు విషతుల్యమై పశువులు,గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు…

Read More
Two youths involved in theft were arrested, and police seized gold, silver, and a watch worth approximately 13 lakhs. The theft case stemmed from a complaint after the victims returned home.

చోరీకి పాల్పడిన యువకులను అరెస్టు చేసిన పోలీసులు

వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వారి వద్ద నుంచి 212 గ్రాముల బంగారం, రెండు కేజీల వెండి, ఒక టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మే 5వ తారీఖున కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో 9వ తారీఖున తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చి…

Read More
Gangavaram police seized 187 kg of ganja worth ₹9.35 lakh and arrested four people, including three women, during a vehicle check.

గంగవరం శివారులో భారీగా గంజాయి పట్టివేత

గంజాయి రవాణా పట్టివేతగంగవరం గ్రామ శివారులో నెమలి చెట్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటా ఏసీ ఆటోలో గంజాయి రవాణా చేస్తున్నారని గుర్తించారు. పోలీసులకు సమాచారంపోలీసులకు అందిన సమాచారం మేరకు, ఏపీ 03 TC 4865 నంబర్ గల ఆటోలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయివారి వద్ద నుండి 187 కేజీల గంజాయి, 9 లక్షల 35 వేల రూపాయల విలువ గల దానిని…

Read More