A tragic accident occurred on Badwel Siddavatam Road involving a bike and an auto. The negligence of R&B officials has raised concerns about road safety.

బద్వేల్ సిద్ధవటం రోడ్డు వద్ద పాల ఆటో ప్రమాదం

బద్వేల్ సిద్ధవటం రోడ్డు భాకరాపేట వద్ద బైకును ఢీకొన్న పాల ఆటో ప్రమాదం జరిగిన సంఘటనలో 25 సంవత్సరాల చౌటూరి రవి మరణించారు. వారు కూలి పనులు ముగించుకొని, బైకుపై తమ గ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రవి భార్యకు స్వల్ప గాయాలు వచ్చాయి, కానీ ఆమె ప్రాణాలు కాపాడుకోగలిగారు. స్థానికులు తెలిపారు, ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు గుంతలమయం కావడం, మరమత్తులు చేయకపోవడంతో…

Read More
Thieves broke into Nallapochamma temple in Khanapur, stealing gold ornaments and silver idols. The priest discovered the robbery in the morning, prompting a police investigation.

ఖానాపూర్ నల్లపోచమ్మ గుడిలో దొంగతనం కలకలం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెంకొని వాగు దగ్గర ఉన్న నల్లపోచమ్మ గుడిలో రాత్రి దొంగతనం చేసిన దొంగలు.. ఉదయం పురోహితుడు పూజకు వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం చూసి అవక్కియ్యాడు.. అమ్మవారి మీద ఉన్న నగలు పుస్తెలతడు,హరం ఓరిజిన్ బంగారం అనుకోని అర్నమెంట్ నగలను మరియు 2 తులాల వెండి విగ్రహాలు,ఇత్తడి నవగ్రహాలు,అమ్మవారి చీరెలను ను దోచుకెళ్లరు. సుమారు 30 వేలు రూపాలు విలువ ఉందని తెలిపిన పురోహితుడు విచరణ చేస్తున్న పోలీసులు.

Read More
Kovuru CI Sudhakar Reddy announced the arrest of a drug dealer with 10.5 kg of ganja, urging public cooperation against drug trafficking.

కోవూరులో 10.5 కిలోల గంజాయి పట్టిన కేసు

కోవూరు మండలం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సీఐ సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు మండల పరిధిలోని రైల్వే యాడ్ సమీపంలో పదిన్నర కిలోల గంజాయి.ని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇమాన్ శేఖర్ ను అరెస్ట్ చేశామని అతను వద్దనుండి రెండు లక్షల విలువచేసే 10:30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ గంజాయి తరలిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన…

Read More
Piduguralla police arrested an interstate robbery gang and recovered vehicles worth ₹8 lakh, including two autos and seven bikes.

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, విలువైన వాహనాలు స్వాధీనం

పిడుగురాళ్ల పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేయడం ద్వారా పెద్ద విజయాన్ని సాధించారు. ఈ దొంగల ముఠా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు దొంగల నుండి రెండు ఆటోలు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల గత చరిత్రపై విచారణను ప్రారంభించారు. అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్…

Read More
In a shocking incident in Medak district, six individuals were arrested for the brutal murder of Dhyagala Muttavva, accused of practicing sorcery, reflecting the dangers of superstitions in rural areas.

కాట్రియాలలో మంత్రాల పేరుతో దారుణ హత్య

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంత్రాలు చేస్తుందని నెపంతో అదే గ్రామానికి చెందిన ధ్యాగల ముత్తవ్వను అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఆరుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ద్యాగల మురళి, ధ్యాగల రామస్వామి, ద్యాగల శేఖర్, ధ్యాకల రాజలత, ద్యాగల లక్ష్మి, ధ్యాగల పోచమ్మ, లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వెంకట రాజా గౌడ్…

Read More
Police arrested four individuals in Kovur for illegal ganja sales, seizing 10 kg of the substance worth approximately three lakhs.

కోవూరులో గంజాయి అక్రమ విక్రయానికి నలుగురు అరెస్ట్

కోవూరు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు సీఐ సుధాకర్ రెడ్డి వివరాలు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోవూరు మండలంలోని నందలగుంట ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది అన్నారు దీంతో కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా బైక్ పై అనుమానస్పదంగా నెల్లూరు నారాయణరెడ్డి పేటకు చెందిన శంకర్ నారాయణ, షేక్ ముఫీద్, సుజిత్, కోవూరు చెందిన పసుపు పసుపులేటి రవి, అనే వ్యక్తులని…

Read More
Somireddy Chandramohan Reddy condemns Kakani Govardhan Reddy for his involvement in sand mining corruption, demanding a comprehensive investigation.

వైసీపీ దోపిడీలో కాకాణి అరాచకాలు

కరోనా హౌస్ లో కూర్చుని కలెక్షన్లు చేసిన కాకాణిని వదిలే ప్రసక్తే లేదు సూరాయపాళెం, విరువూరు రీచ్ ల్లో రూ.91 కోట్ల దోపిడీ తేలింది…ఇది పదో వంతు మాత్రమే వైసీపీ పాలనలో కాకాణికి తెలియకుండా సర్వేపల్లి నుంచి ఇసుక రేణువు కూడా కదిలే అవకాశమే లేదు ఐదేళ్లలో జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు తేలుతుందో దోపిడీ సొత్తును వడ్డీతో సహా కక్కించే వరకూ ఊరుకోను నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో…

Read More