Excise officers raided illegal country liquor operations in Patangulagudem village, recovering 10 liters of liquor and destroying illegal raw materials used for its production.

పతంగులగూడెం గ్రామంలో నాటు సారాయి పై ఎక్సైజ్ అధికారులు దాడి

8 వ తేదీన, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) ఏలూరు జిల్లా ఆదేశాల ప్రకారం, చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల చింతలపూడి మండలం పతంగులగూడెం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. చింతలపూడి స్టేషన్ CI, SI లు, ESTF, ఏలూరు SI మరియు సిబ్బంది, మరియు VRO శ్రీమతి.జల్లిపల్లి రజినీ కలిసి ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి సమయంలో పతంగులగూడెం గ్రామంలో 10 లీటర్ల నాటు సారాయి మరియు నాటు…

Read More
Vijayanagaram district SP Vakul Jindal launched a "Missing Mobile Tracking System" to help locate lost phones. People can report through a dedicated mobile number.

విజయనగరంలో ‘మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ప్రారంభం

ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రత్యేకంగా మొబైల్ నంబరు 8977915606 ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ మొబైల్ నంబరుకు ‘హాయ్’ అని పంపితే, ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ఫారం పంపుతామన్న జిల్లా ఎస్పీ మొబైల్ ట్రాకింగుకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ఫి ర్యాదు చేసేందుకు జిల్లా కేంద్రంకు రానవసరం లేదని, స్థానిక పోలీసు స్టేషన్ను సంప్రదిస్తే సరిపోతుందన్నజిల్లా ఎస్పీ రూ. 56.47 లక్షల విలువ చేసే 300 మొబైల్స్ ట్రేస్ చేసి,…

Read More
A couple from Sikkim, residing in Bengaluru, planted cannabis in flower pots on their balcony. When the photos went viral on social media, the police took action and seized the plants.

పూల కుండీల్లో గంజాయి మొక్కలు నాటిన జంట అరెస్టు

సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం ఈ రోజు సాధారణమైన విషయం. దీనికో మంచి ఉదాహరణగా, బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే సిక్కిమ్‌కి చెందిన కె.సాగర్ గురుంగ్ మరియు ఊర్మిళ కుమారి దంపతుల కథ నిలుస్తుంది. వీరు తమ అపార్ట్‌మెంట్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులు తమ బాల్కనీలోని పూల కుండీలలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. అంతేకాకుండా, గంజాయి మొక్కలు కూడా అక్కడ వేశారు. ఊర్మిళ కుమారి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా…

Read More
A tragic bomb explosion at Quetta Railway Station, Pakistan, killed 20 people and injured 30 others as a train was preparing for departure. The blast caused widespread chaos, with authorities investigating whether it was a suicide attack.

క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు, 20 మంది మృతి

పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ శనివారం భయంకరమైన బాంబు పేలుడుతో కంపించింది. పెషావర్‌కు వెళ్ళే రైలు ప్లాట్‌ఫాం వద్ద సిద్ధంగా ఉండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా మృతదేహాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటన ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని, కానీ పూర్తి నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోందని క్వెట్టా సీనియర్ ఎస్పీ తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో ప్లాట్‌ఫాంపై…

Read More
A shocking incident of assault by a son-in-law on his mother-in-law came to light in Rangareddy district. The police have arrested the accused and are investigating the case.

రంగారెడ్డి జిల్లాలో అత్తపై అల్లుడి అత్యాచారం

కామానికి కళ్ళు లేవని, మన పూర్వీకుల నుంచి వచ్చిన సూక్తి, అయితే దీనికి ఈ సూక్తికి 100% న్యాయం చేసి స్వయంగా అల్లుడు తల్లి లాంటి అత్తపై వావి వరసలు మరిచి అత్యాచారం చేసిన సంఘటన, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీఎస్ పరిధిలో గల మహమూద్ కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనపై బాలాపూర్ సిఐ ఎం. సుధాకర్ మాట్లాడుతూ…… మహమ్మద్ షాకిర్ అనే వ్యక్తి ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడని, ఆయనకు మొత్తం ముగ్గురు భార్యలుఅని,మొదటి…

Read More
Cyber criminals created a fake Facebook account in the name of Mulugu Collector Divakar T.S. to defraud people. The Collector alerted the public and filed a police complaint.

క‌లెక్ట‌ర్ దివాకర్ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా

ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ దివాకర టి.ఎస్. పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ దివాకర టి. ఎస్. పేరు, ఫొటోతో ఫేస్ బుక్ ఐడీని సృష్టించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారి ఖాతాలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. వారు అక్సెప్ట్ చేసిన అనంతరం మెస్సెంజర్ లో మెసేజ్ లు ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గ‌మ‌నించిన…

Read More
SFI student union submitted a petition to suspend a teacher accused of alcohol misuse and mistreating students, urging action from education officials.

మద్యం సేవించే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ వినతి

ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు రోజూ మద్యం సేవించి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులపై దాడి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి రాజేంద్ర కుమార్ సార్ గారికి ఈ విషయంపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులపై దాడులు చేయడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…

Read More