Assam forest officials and SSB arrested three poachers with a leopard skin and meat, exposing their illegal wildlife smuggling activities.

కోక్రాఝర్ పార్క్‌లో చిరుతను చంపి స్మగ్లింగ్‌కు యత్నం

అస్సాంలోని కోక్రాఝర్ రాయ్ మోనా నేషనల్ పార్క్‌లో చిరుతను చంపి దాని చర్మాన్ని వలిచిన ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనలో అటవీశాఖ అధికారులు, సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) సిబ్బంది కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి చిరుత చర్మం, 5 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్లు చిరుతలు, ఏనుగులు, దుప్పిలు వంటి అడవి జంతువులను చంపి వారి శరీర భాగాలను చుట్టుపక్కల దేశాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు…

Read More
The Puthalapattu police arrested a gang involved in chain snatching, dacoities, and house break-ins across multiple states. They recovered stolen valuables, including gold ornaments, cars, and motorbikes, worth lakhs.

అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసిన పూతలపట్టు పోలీసులు

పూతలపట్టు పోలీసులు నలుగురు అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా చైన్ స్నాచింగ్, దోపిడీలు మరియు ఇంటి దొంగతనాలు చేస్తూ, ద్విచక్ర వాహనాలు మరియు కార్లను దొంగిలించుకుని అవి ఉపయోగించి నేరాలకు పాల్పడింది. పోలీసులు ఈ నిందితుల నుండి 2.5 లక్షల విలువ గల 53 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 లక్షలు విలువ గల ఒక కారు మరియు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధానంగా ఒంటరి…

Read More
The accused who attacked the Nizamabad Mayor's husband, Shekar, has been arrested after a multi-team police operation. He was remanded to 14 days in judicial custody.

నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి చేసిన నిందితుడికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ మేయర్ భర్త శేఖర్‌పై దాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడినట్లు పోలీసు విభాగం తెలిపింది. నాలుగు బృందాలుగా పోలీసులు జాలీగా పనిచేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని ఇటీవల వైద్య చికిత్స చేయించి, మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ నిందితునికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడి కారణంగా నిజామాబాద్ లో ఉద్రిక్త…

Read More
At Beechupalli sacred pilgrimage site, illegal toll collection by contractors was reported. Inquiry led by Panchayat Secretary revealed forgery in receipts

బీచుపల్లి పవిత్ర పుణ్యక్షేత్రంలో అక్రమ టోల్ వసూలు

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని బీచుపల్లి పవిత్ర పుణ్యక్షేత్రం లో గ్రామపంచాయతీ టోల్గేట్ టెండర్ వేయడం జరిగింది అటెండర్ వేలంపాట దక్కించుకున్న గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని 20 రూపాయలు 30 రూపాయలు టోల్ వసూలు చేయాల్సి ఉండగా 50 రూపాయలు ప్రతి వాహనానికి వసూలు చేస్తున్నారు అదేంటి అనే నేను నిలతీయగా వారు డొంకతిరుగుడు సమాధానం చెప్పడం జరుగుతుంది. వెంటనే పంచాయతీ సెక్రెటరీ నీ సంప్రదించగా బుక్కులు వారిచ్చిన…

Read More
Villagers in Burja Mandal caught a vehicle smuggling teak trees from government land, demanding strict action against the culprits and YSRCP leaders.

బూర్జ మండలంలో టేకు చెట్ల అక్రమ రవాణా కలకలం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో వైసీపీ నాయకులు ధన దాహనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏటిఒడ్డుపర్త గ్రామంలో ప్రభుత్వ స్థలంలోని టేకు చెట్లను దొంగతనంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్థలంలోని చెట్లను రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేస్తున్న నలుగురు వ్యక్తులను వాహనంతో సహా గ్రామస్తులు అడ్డగించారు. దొరికిన వాహనంలో ఎక్కించిన టేకు దుంగలు ప్రభుత్వ స్థలంలోనిది అని అక్రమార్కుల కళ్ళు దానిపై ఉందని స్థానిక ఎమ్మార్వో…

Read More
An awareness rally in Emmiganur led by District SP G. Bindu Madhav emphasized caution against rising cyber crimes and measures to prevent fraud.

సైబర్ నేరాలపై ఎమ్మిగనూరులో అవగాహన ర్యాలీ

ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మిగనూరు లో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద పార్క్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీలో నిర్వహించి, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్, డీఎస్పీ ఉపేంద్ర బాబు, టౌన్ సీఐ, రూరల్ సీఐ, , విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరాలు రోజురోజుకూ…

Read More
Ravi from Guduru was attacked by a group while trying to retrieve his cows from a neighboring village. He was severely injured and is receiving treatment at the Guduru government hospital.

బర్రెలను అక్రమంగా కట్టేసినారని అడిగినందుకు వ్యక్తిపై దాడి

గూడూరు పట్టణం కోనేటి మిట్ట కు చెందిన గుమ్మడి రవికుమార్ గేదలను చిల్లకూరు మండలం గుత్తా వారి పాలెంలో మణి ఇంటి దగ్గర ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న రవి, వాళ్ళ అన్న, మామతో కలిసి ఆ గ్రామానికి వెళ్లి గేదెలను తొలివ్వమని అడిగినందుకు కర్రలు రాడ్లతో దాడి చేసి గాయాలు పాలు చేశారు. గాయాలు పాలైన బాధితుడు రవి ని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాధితుడు రవి వివరాల మేరకు గత మూడు…

Read More