Adilabad DSP Jeevan Reddy revealed the arrest of an inter-state gang stealing 74 gas cylinders from Jainath. Suspects remanded after investigation.

గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠా అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీసులు అంతర్రాష్ట్ర గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠాను పట్టుకున్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసుల సాధారణ తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, దానిలో 74 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యాయని చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఆలపల్లి గ్యాస్ ఏజెన్సీకి పనిచేస్తూ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు….

Read More
Task Force police seized five red sandalwood logs at Pincha Dam and arrested a person in Rajampet Section of Annamayya district.

ఎర్రచందనం దుంగలతో వ్యక్తిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్

అన్నమయ్య జిల్లా రాజంపేట సెక్షన్ లోని పించా డ్యామ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వర్యంలో, ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో, డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశంలో ఈ కార్యాచరణను నిర్వహించారు. పోలీసుల కూంబింగ్ కార్యాచరణ సమయంలో, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన అర్ఎస్ఐ టి. రాఘవేంద్ర టీమ్ ఆరోగ్యపురం సమీపంలో కొందరు వ్యక్తులను…

Read More
Congress leader Jangiti Nagaraju demands action against illegal blasting in Manjeera Metal Industry. Villagers protest over damages to crops and houses.

రాంపూర్ గ్రామంలో అక్రమ బ్లాస్టింగ్ ఆపాలని డిమాండ్

కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో మంజీరా మెటల్ ఇండస్ట్రీ అక్రమ బ్లాస్టింగ్ పై మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జంగిటి నాగరాజు డిమాండ్ చేశారు. రాంపూర్ గ్రామంలోని మెటల్ ఇండస్ట్రీ వద్ద కంకర తరలిస్తున్న లారీలను సోమవారం గ్రామస్తులతో కలిసి నాయకుల అడ్డుకున్నారు. 22 సంవత్సరాల క్రితం అనుమతి తీసుకున్న క్వారీ కాలం పూర్తయినందున అధికారులు చర్యలు తీసుకోవాలని క్వారీ లిజ్ అనుమతి రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా…

Read More
ST colony residents have complained to the National ST Commission about illegal sand mining in Pullaripalem. They accuse revenue officials of being complicit in the issue.

పుల్లరిపాలెం గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు

వేటపాలెం మండలం పరిధిలోని పుల్లరిపాలెం గ్రామా సర్వే నెంబర్ 102/1లో సొన పోరంబోకు భూమిలో అక్రమ ఇసుక తవ్వకాలు గత పాలక పక్షం పల్లపోలు శ్రీనివాసులు (ప్రస్తుత ప్రతిపక్షము)నుంచి యదతదంగానే సాగిస్తున్నారు. ఆయా పరిధిలో భూగర్భ జలాలు అడుగంటి పోయి తమ కాలనికి నీటి ఎద్దడి ఏర్పడుతుందని రెవిన్యూ అధికారులకు ఎన్ని సార్లు మోరపెట్టుకొన్న పరిస్థితులలో మార్పు లేదని ఎస్టీ కాలనీ వాసులు నేషనల్ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు విచారణకు…

Read More
Indian Coast Guard seized five tons of drugs from a fishing boat off the Andaman coast, marking a record drug bust in its history. Full details are awaited.

అండమాన్ తీరంలో కోస్ట్ గార్డ్ భారీగా డ్రగ్స్ పట్టుకుంది

భారీ మాదకద్రవ్యాలు పట్టుకోవడంఇటీవల అండమాన్ (Andaman) తీరంలో భారత కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫిషింగ్ బోటు నుండి ఐదు టన్నుల మాదక ద్రవ్యాలను (Drugs) స్వాధీనం చేసుకున్నారు. ఈ దాదాపు 5 టన్నుల డ్రగ్స్‌ను పట్టుకోవడం కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఎన్నడూ జరగనిది. మాదకద్రవ్యాల తరలింపుఅండమాన్ తీరంలో జరిగిన ఈ డ్రగ్ రేన్‌ ద్వారా ఒక భారీ మాదకద్రవ్యాల ముఠాను అణిచివేయడం జరిగింది. ఇటువంటి భారీ డ్రగ్స్ ఎత్తకలోకి…

Read More
Arrest in Ration Rice Smuggling Case in Damarcharla

దామరచర్ల మండల కేంద్రంలో రేషన్ బియ్యం కేసులో అరెస్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో అరెస్ట్దామరచర్ల మండల కేంద్రంలో గత నెల 24న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులు జిల్లాలోని రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారంపై పెద్ద ఎత్తున జరిగిన దర్యాప్తులో భాగంగా చేపట్టబడ్డాయి. రౌడీ షీట్ నమోదుఇటీవల అరెస్ట్ అయిన నరసింహరావు మరియు లింగయ్యల పై రౌడీ షీట్ నమోదు…

Read More
Adilabad Police arrested five individuals involved in the illegal rebuilding of the banned Janashakti group. Weapons and ammunition were seized during the operation

ఆదిలాబాద్‌లో నిషేధిత జనశక్తి దళం పునర్నిర్మాణం, 5 మందిని అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కర్నూలు జిల్లా నందు ప్రభుత్వ నిషేధిత జనశక్తి దళ ఏర్పాటుకై నిందితులు ఆర్థికంగా మరియు ఆయుధపరంగా దళం పునర్నిర్మాణం చేస్తుండగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పక్క సమాచారంతో వారిని పట్టుకుని వారి ఆలోచనలను ఏర్పాటను విచ్ఛిన్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ A1…

Read More