
గంజాయి చాక్లెట్ల రూపంలో తరలిస్తుండగా పట్టుకుటు
గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా, గంజాయిని చాక్లెట్ల రూపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. ఎక్సైజ్ సీఐ శంకర్, ఎస్సై గోవర్ధన్ వివరాల ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్న ఓ ట్రావెల్స్ బస్సులో సోదాలు చేసినప్పుడు గంజాయిని చాక్లెట్ల రూపంలో తరలిస్తుండటాన్ని గుర్తించారు. ఈ…