
పాకాలలో 13 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్టు
పాకాల రైల్వే స్టేషన్లో భారీ గంజాయి రవాణా వ్యవహారం బయటపడింది. నిన్న ఉదయం 11:30 గంటలకు పోలీసులు ప్రత్యేక సమాచారంతో దాడి నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. సాన విష్ణుమోహన్ రెడ్డి (24), ఆర్. పాండియన్ (31) అనే ఇద్దరు వ్యక్తులు విజయవాడ నుండి మదురైకి గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. పోలీసులు అందుకున్న సమాచారం మేరకు, ముద్దాయిలు మొదట విజయవాడ నుండి మదురై వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, నిన్నటి రోజు మదురై వెళ్లే రైలు లేకపోవడంతో,…