 
        
            భారత్ – చైనా మధ్య మళ్లీ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
భారత్-చైనా మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 2020 గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, మళ్లీ విమాన రాకపోకలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయినట్టు సమాచారం. ప్రారంభ దశలో మినిమమ్ ఫ్లైట్స్ను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో…
