రూ.799కే జియోభారత్ ఫోన్‌.. భద్రతా ఫీచర్లతో సంచలన ఆవిష్కరణ!

భారత టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి మార్కెట్లో వినూత్నతకు నాంది పలికింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025 వేదికగా జియో సంస్థ భద్రతను ప్రధానంగా ఉంచుకున్న కొత్త మొబైల్ సిరీస్‌ ‘జియోభారత్’ ఫోన్లను ఆవిష్కరించింది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు సురక్షితంగా మొబైల్ వాడేలా వీటిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ఈ ‘సేఫ్టీ ఫస్ట్’ ఫోన్ల ధర కేవలం రూ.799 నుంచే ప్రారంభమవుతుండటం వినియోగదారుల్లో భారీ చర్చకు దారితీసింది. వినియోగదారుల భద్రతే…

Read More

లావా షార్క్ 2 — కొత్త డిజైన్‌, 120Hz డిస్‌ప్లేతో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌

దేశీయ మొబైల్ బ్రాండ్‌ లావా మరోసారి భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2024లో విడుదలైన ‘లావా షార్క్ 5జీ’ మోడల్‌కు కొనసాగింపుగా ఇప్పుడు కంపెనీ కొత్తగా ‘లావా షార్క్ 2’ పేరుతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తెస్తోంది. లాంచ్‌ తేదీ, ధర వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్లు, ఫీచర్ వివరాలు ఇప్పటికే వినియోగదారుల్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌ క్రియేట్‌ చేశాయి. లావా షార్క్ 2లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అమర్చారు….

Read More

ఔన్సుకు 4,000 డాలర్ల దాటిన బంగారం – చరిత్రలో తొలిసారి ఆల్ టైమ్ రికార్డు

ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తూ పసిడి ధర చరిత్రలోనే అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తొలిసారిగా ఔన్సుకు 4,000 డాలర్ల మార్కు దాటి కొత్త రికార్డును సృష్టించింది. ఈ అరుదైన పరిణామం నేపథ్యంలో భారత మార్కెట్‌లో కూడా బంగారం ధరలు భారీగా ఎగసి, ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు రూ.1,22,000 మార్కును అధిగమించాయి. ఈ స్థాయి ధరలు ఇంతవరకు ఎప్పుడూ నమోదు కాలేదు. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో పసిడి ధరలు ఔన్సుకు 4,002.53…

Read More

పండగ సీజన్‌లో బంగారం–వెండి ధరలు ఆకాశమే హద్దు!

ఈ పండగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎగసిపడుతున్నాయి. విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుండటంతో, వినియోగదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్నాయి. మేలిమి బంగారం (99.9% స్వచ్ఛత) ధర సోమవారం ఏకంగా రూ.2,700 పెరిగి తులానికి రూ.1,23,300కి చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. 99.5% స్వచ్ఛత గల బంగారం ధర…

Read More

వరుసగా నాలుగో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్ – నిఫ్టీ 25,000 దాటి, సెన్సెక్స్ ఎగసిన వైనం

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ సంస్థాగత మదుపర్ల (DIIs) కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్ల హోరుతో, సూచీలు దూసుకెళ్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ, మార్కెట్ ప్రభావితంకాకుండా వేగంగా పురోగమిస్తోంది. నిఫ్టీ 25,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 25,177 వద్ద ట్రేడవ్వడం గమనార్హం. మరోవైపు సెన్సెక్స్ కూడా 344 పాయింట్ల లాభంతో 82,134 వద్ద కొనసాగుతోంది. గత…

Read More