దీపావళి పండగలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డు

పండగ సీజన్ కారణంగా డిజిటల్ చెల్లింపులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఈ దీపావళి సందర్భంగా సరికొత్త మైలురాళ్లను అధిగమించి అల్టిమేట్ రికార్డులను సృష్టించాయి. దీపావళి కొనుగోళ్ల జోరు, జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో యూపీఐ ద్వారా జరిగే సగటు రోజువారీ లావాదేవీల విలువ రూ. 94,000 కోట్లకు చేరింది….

Read More

ఫోర్బ్స్ 2025 జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ

ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోర్బ్స్ 2025 “భారత అత్యంత ధనవంతుల జాబితా” విడుదలైంది. ఈసారి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. రూ. 9.32 లక్షల కోట్ల (సుమారు 105 బిలియన్ డాలర్ల) నికర ఆస్తులతో ఆయన భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 12 శాతం తగ్గినా, “100 బిలియన్ డాలర్ల క్లబ్”లో కొనసాగుతున్న ఏకైక భారతీయ వ్యాపారవేత్తగానే ఫోర్బ్స్ గుర్తించింది. గౌతమ్ అదానీ 92…

Read More

ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ లేదా పెట్టుబడి? — నిపుణుల లెక్కలు చెబుతున్న సత్యం

భారత మార్కెట్లోకి కొత్తగా ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ అడుగుపెట్టింది. అద్భుతమైన డిజైన్‌, శక్తివంతమైన పనితీరు, అగ్రశ్రేణి కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్‌ ఇప్పటికే టెక్‌ ప్రియుల కలల గ్యాడ్జెట్‌గా మారింది. అయితే, దాదాపు రూ. 1.5 లక్షల ధర కారణంగా చాలా మంది కొనుగోలు దారులు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, ఆ మొత్తాన్ని అదే తరహాలో పెట్టుబడిగా పెట్టితే ఎంత లాభం వస్తుందో ఆలోచించారా? ఫైనాన్షియల్ నిపుణులు చెబుతున్న విశ్లేషణ…

Read More

పండగ సీజన్‌లో బంగారం–వెండి ధరలు ఆకాశమే హద్దు!

ఈ పండగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎగసిపడుతున్నాయి. విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుండటంతో, వినియోగదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్నాయి. మేలిమి బంగారం (99.9% స్వచ్ఛత) ధర సోమవారం ఏకంగా రూ.2,700 పెరిగి తులానికి రూ.1,23,300కి చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. 99.5% స్వచ్ఛత గల బంగారం ధర…

Read More

వరుసగా నాలుగో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్ – నిఫ్టీ 25,000 దాటి, సెన్సెక్స్ ఎగసిన వైనం

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ సంస్థాగత మదుపర్ల (DIIs) కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్ల హోరుతో, సూచీలు దూసుకెళ్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ, మార్కెట్ ప్రభావితంకాకుండా వేగంగా పురోగమిస్తోంది. నిఫ్టీ 25,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 25,177 వద్ద ట్రేడవ్వడం గమనార్హం. మరోవైపు సెన్సెక్స్ కూడా 344 పాయింట్ల లాభంతో 82,134 వద్ద కొనసాగుతోంది. గత…

Read More

GST Reforms 2025: సోమవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి – ధరలు తగ్గనున్న వంటసామాన్లు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు

దేశవ్యాప్తంగా పన్నుల వ్యవస్థలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సోమవారం నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం, మొత్తం 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు అమలు కానుంది. దీంతో వంటసామాన్ల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు, రోజువారీ వినియోగ ఉత్పత్తుల వరకు ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వంటగది అవసరాలు చౌక:నెయ్యి, పన్నీరు, నమ్‌కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్,…

Read More
టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు.

“టెస్లా కార్ డెలివరీపై అసహనంతో మస్క్‌ను ట్యాగ్ చేసిన హర్ష్ జైన్!”

టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు. “Dear @elonmusk, this is not fair!Booked a Tesla 8 months ago……

Read More