బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటా ఉద్యమం. షేక్ హసీనా రాజీనామా, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రిజ‌ర్వేష‌న్ కోటా వ్య‌తిరేక ఉద్య‌మం తీవ్రం కావ‌డంతో ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆమె దేశం విడిచి వెళ్ల‌డంతో తాత్కాలిక ప్ర‌భుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు మ‌హ్మ‌ద్ ష‌హ‌బుద్దీన్ సోమ‌వారం రాత్రి ఆమోదం తెలిపారు. దాంతో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చిన‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.  విద్యార్థి నాయకులు నహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహమూద్, అబ…

Read More

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా సంక్షోభం. షేక్ హసీనా రాజీనామా, అఖిలపక్ష సమావేశం

రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌‌లో సంక్షోభం సృష్టించింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా నిన్న (సోమవారం) రాజీనామా చేశారు. భద్రత కోసం ఆమె హుటాహుటిన భారత్‌కు వచ్చారు. పొరుగు దేశంలో అకస్మాత్తుగా ఏర్పడిన ఈ సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందంటూ అన్ని పార్టీలకు సమాచారం…

Read More