Proddatur celebrates Dasara with a grand procession of the Goddess. Devotees unite, showcasing traditional performances, emphasizing harmony and devotion.

ప్రొద్దుటూరు దసరా మహోత్సవంలో అమ్మవారి ఊరేగింపు

కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన దసరా మహోత్సవ సందర్భంగా చివరి దశ రానున్న రోజుల్లో దశమి రోజు వివిధ అలంకరణలతో అమ్మవారిని పురవీధులలో ఊరేగింపుగా కుల మత భేద అభిప్రాయం లేకుండా ప్రజలందరూ దసరా మహోత్సవం పాల్గొని అశేష జనవాహిని మధ్య అమ్మవారు ఊరేగింపు చెన్నకేశవ స్వామి ఊరేగింపు శివాలయం ఏర్పాటుచేసిన ఊరేగింపులో భక్తిశ్రద్ధలతో పురవీధుల నుండి స్వామివారికి కర్పూరము టెంకాయ స్వామి వారి కోటి అమ్మవారిని ఆశీర్వదించుకునే విధంగా కుటుంబ సమేతంగా…

Read More
Proddatur forest officials seized 12 bullock carts involved in illegal sand transport from forest lands, warning strict action against offenders.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులు. ఫారెస్ట్ భూముల నుంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ఎడ్ల బండ్లు అటవీ శాఖ కార్యాలయానికి తరలింపు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుపు దాడి నిర్వహించామని వెల్లడి. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించబమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. పక్కాగా రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున 5 గంటలకు మెరుపు దాడి నిర్వహించిన అటవీశాఖ అధికారులు. 6 ఒంటెద్దు…

Read More
Rachamallu Shivaprasad Reddy criticized the Andhra Pradesh government for failing to fulfill promises. He urged Chief Minister Nara Chandrababu Naidu to prioritize public welfare.

రాచమల శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ హిట్స్ అమలు చేయడంలో విక్రమ్ అయిందని అందులో భాగంగా సాధారణ పింఛను మాత్రమే ఇవ్వటమే కాకుండా ఉచిత బస్సు సిలిండర్ 45 ఏళ్లకు మహిళలకు 1500 చొప్పున ఇస్తామన్న మాటలు నెరవేర్చుకోలేకపోయారని అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారానే విజయవాడలోని ప్రజలు వరదకు గురయ్యారని అందులో భాగంగా దాదాపు కొవ్వొత్తులకు పులిహోర…

Read More
Devotees Visit Goddess Durga During Dussehra in Proddatur

ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం దసరా మైసూరు గా మొదటగా మైసూర్ కాగా రెండవది ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన అశేష జనవాహిల మధ్య భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది అంతేకాకుండా దసరా మొదటి రోజు కావున భక్తతుల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ ఉపాధ్యక్షుడు జొన్న గడ్డలు రవీంద్ర కార్యదర్శి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు సివి సురేష్ జగన్ ఆర్యవైశ్య…

Read More
The Dussehra festivities in Proddatur, renowned as the second Mysore, commenced grandly with cultural programs and traditional rituals, captivating the local community.

ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల వైభవం

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు రెండవ మైసూర్ గా పేరుపొందిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నుంచి 102 మంది సుహాసినిలు కలశాలతో శ్రీ అగస్టేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి వేద పఠనంతో నవంగా తీర్థమును కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకొచ్చారుv పూణే , హర్యానా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డప్పు, వాయిద్యాలు ప్రజలను అలరించాయి ప్రజలు దసరా…

Read More
Heavy rains in Kadapa district have filled reservoirs, leading to water release from Mylavaram, flooding the Pennar River and affecting local transportation.

ప్రొద్దుటూరులో వరద నీటి ప్రభావం

కడప జిల్లాలో ప్రొద్దుటూరు పైన మోస్తారు వర్షాలు కురవడంతో అన్ని డ్యాములు నిండు కుండాల్లా మారాయి. మైలవరం రిజర్వాయర్ నుండి నీటిని వదలడంతో పెన్నా నది జలకళ సంతరించుకుంది, ఇది ప్రజలకు ఆనందం కలిగించిందని అధికారులు చెబుతున్నారు. 3. అయితే, ఈ నీటికి అనుగుణంగా, రామేశ్వరం ఆర్టిపిపి తాత్కాలిక రోడ్డు పై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పోలీసులు, రాకపోకలపై పర్యవేక్షణ చేపట్టి, ప్రజలు అటువైపు వెళ్లకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. వరద నీటి ప్రవాహం…

Read More
In Kadapa, Ramnamma's house collapsed due to heavy rains, leaving her in distress. She appeals for government support, as she has no resources.

రమణమ్మకు ప్రభుత్వ సహాయం కావాలి

కడప జిల్లా మైదుకూరు నంద్యాల రోడ్డులోని ఓంశాంతి వీధిలో భారీ వర్షానికి పాత మిద్దె కూలింది. ఈ ఘటనలో నివసిస్తున్న వృద్ధురాలు గణమంతు రమణమ్మకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. రమణమ్మకు ఎటువంటి ఆధారం లేకపోవడం ఆమెను మరింత కష్టాల్లో పడేసింది. తన సొంత కుటుంబ సభ్యులైన వారితో కూడ ఇంటి పరిస్థితి పై దృష్టి సారించాలన్న ఆశ అనుభవిస్తున్న ఆమె, ప్రభుత్వం ఆమెకు ఆదుకోవాలని వేడుకుంటోంది. ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, తాము న్యాయం చేయాలని…

Read More