Deputy DMHO N. Surya Narayana inspected the Challapeta Primary Health Center, emphasizing the need for improved medical services after the inauguration of the new building.

చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డిప్యూటీ డిఎమ్ హెచ్ ఓ తనిఖీ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఎన్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రి నూతన భవనం ప్రారంభం కావడంతో ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు మెరుగైన సౌకర్యాలు ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం ఆషాడే కార్యక్రమం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఓ ఆనంద్, పిహెచ్సి డాక్టర్…

Read More
Minister Kondapalli Srinivas Rao and MLA Atithi Vijayalakshmi inaugurated sports competitions at Vijji Stadium for the Paidithalamma festival, with local athletes and coaches.

విజ్జి స్టేడియంలో పైడితలమ్మ ఉత్సవ క్రీడా పోటీలు ప్రారంభం

విజయనగరం టౌన్ విజ్జి స్టేడియంలో శ్రీ పైడితలమ్మ ఉత్సవాల సందర్భంగా 14 15 తేదీ ల్లో క్రీడ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విజ్జి స్టేడియం ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి తో పాటు పరిశీలించారు వారి తో పాటు విజయనగరం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సీతారామరాజు ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారుల ను అడిగి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిధి విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి అన్ని రకాల క్రీడా…

Read More
As part of the Sri Paidithalli Ammavari festival in Uttarandhra, the district collector directed that all stakeholders work together to ensure the event's success.

ఉత్తరాంద్రలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవం

ఉత్తరాంద్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు అన్ని సేకళ ను కలుపుకొని ముందుకు సాగాలని ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్పారు ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి.ఎంఎల్ఏ అతిథి గజపతి.మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు అని ఆలయ ఇఓ చెప్పారు.

Read More
In Jayiti village, a village meeting was held under the leadership of Sarpanch Bever Maheshwari, focusing on development and employment guarantee funds.

జయితి గ్రామంలో గ్రామసభ నిర్వహణ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయంలో సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూర్మనాద్ పట్నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ వందరోజుల పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఆఫీసర్ విమల కుమారి, ఏసి దుర్గాప్రసాద్, పంచాయితీ సెక్రటరీ వాగ్దేవి, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి నాయుడు, మాజీ ఎంపీటీసీ…

Read More
B.S. Kurmanath Patnaik visits Mallikarjuna Swami in Jayati village, expressing joy and gratitude for the opportunity to see the ancient deity.

జయతి గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన మాట్లాడుతూజయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అలాగే దుస్సాలువతో కప్పిగ్రామస్తులు సత్కరించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులుమన్నెపురి రామచంద్రుడు,పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి, సెక్రెటరీవాగ్దేవి,ఏపీవోచిన్నప్పయ్య,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
The first annual festival of Sri Sri Sri Ellamma Temple was celebrated in Birasadavalasa village with grandeur

ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి పంచాయితీలోని బిరసాడవలస గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి, సంకు దేవత తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం విగ్నేశ్వర పూజ, పుణప్రవచనం, మండపారాధన, కుంకుమ పూజ, దుర్గా హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను వేద పండితులు వేదుల భువన ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని…

Read More
Devotees gathered at Muthyalamma Temple in Vizianagaram’s Thotapalem for Navaratri celebrations, participating in the Kumkuma puja from early morning.

విజయనగరం ముత్యాలమ్మ గుడి లో నవరాత్రుల పూజలు ఘనంగా

విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా దర్గా దేవిని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు నవరాత్రుల పూజల సందర్భంగా ఉదయం 5 గంటల నుండి కుంకుమ పూజ చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజ లో పాల్గొన్నారు.

Read More