Deputy Chief Minister Pawan Kalyan visited Gurl to address the concerns of diarrhea patients and assess the drinking water supply. His tour included discussions with local women and officials.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్లలో పర్యటన

జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి స్థానిక పి.హెచ్.సి.లో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ఎ స్.ఎస్.ఆర్. పేట వద్ద రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి గ్రామానికి నీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్న డిప్యూటీ సి.ఎం. గుర్ల గ్రామంలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా ను పరిశీలించి గ్రామ మహిళలతో మాట్లాడిన డిప్యూటీ సి. ఎం. పర్యటనలో పాల్గొన్న మంత్రి…

Read More
District Panchayat Chairman Majji Srinivas and former minister Sidiri Appalaraju criticized the government's failure to address the diarrhea outbreak in Gurl Mandal.

గుర్ల మండలంలో డయేరియా పై తీవ్ర విమర్శలు

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ మరియు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రైస్ మీట్ పెట్టి విజయనగరం జిల్లా గుర్ల మండలం లో నీ డయేరియా బారిన పడిన వారిని ఉద్ధేశించి ప్రభుత్వం విఫలమైందని ఘాటుగా మాట్లాడిన ధానికి ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి…

Read More
The selection event for cricket and hockey under the School Games was conducted in Vizianagaram, with numerous students participating and teams being formed.

విజయనగరంలో స్కూల్ గేమ్స్ సెలక్షన్ ప్రదర్శన

విజయనగరం టౌన్ విజ్జి స్టేడియం లో స్కూల్ గేమ్స్ లో భాగంగా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో క్రికెట్. హాకీ త్రో బౌలింగ్ స్కూల్ గేమ్స్ సెలక్షన్ కి అన్ని స్కూల్ల పీడీలు బంగారు రాజు నాని, వర్మ, మరియుభారీ ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు vizzy స్టేడియంలో cricket అండర్ 17 boys n girls జిల్లా selections నిర్వహించడం జరిగింది. Boys 130 girls 20 మంది ఎంపికలో పాల్గొన్నారు. Team కి…

Read More
District Collector Dr. B.R. Ambedkar assured that the diarrhea situation in Gurl village is under control, following his visit to assess sanitation and water supply conditions.

గుర్ల గ్రామంలో డ‌యేరియా వ్యాధి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందన

గుర్ల‌లో డ‌యేరియా వ్యాధి త‌గ్గుమ‌ఖం ప‌ట్టింద‌ని, ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ చెప్పారు. ఆయ‌న గుర్ల గ్రామంలో శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. పారిశుధ్యం, త్రాగునీటి స‌ర‌ఫ‌రా, పైప్‌లైన్ల‌ను ప‌రిశీలించారు. గ్రామ‌స్తుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. సెప్టెక్‌ట్యాంకుల‌నుంచి వ‌చ్చే వ్య‌ర్ధాలు కాలువ‌ల్లో క‌ల‌వ‌కుండా చూడాల‌ని, భూగ‌ర్భ జ‌లాలు, త్రాగునీరు ఎక్క‌డా క‌లుషితం అవ్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగుల యోగ‌క్షేమాల‌ను విచారించారు. స్థానిక ఎంఈఓ కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల…

Read More
Under Special Officer Prameela Gandhi’s leadership, officials visited Kuntubhuktavalasa to assess the anganwadi center and school infrastructure.

కుంటుభుక్తవలస గ్రామంలో ప్రత్యేక అధికారి గ్రామ సందర్శన

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటుభుక్తవలస గ్రామంలో గురువారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల వద్ద ఉన్న పాత పాఠశాల భవనాన్ని తొలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాను మూర్తి, తహసిల్దార్ శ్రీనివాసరావు, సర్పంచ్ కొ రిపిల్లి బంగారమ్మ, ఎంపీటీసీ చప్ప సూర్యకుమారి, తదితరులు…

Read More
CPM organized a protest near Dasannapeta opposing electricity tariff hikes and smart meters. Reddishankar Rao represented the party with activists participating.

సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుదలపై నిరసన

దాసన్నపేట విద్యుత్ భవనం వద్ద ఈరోజు ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. విద్యుత్ చార్జీల పెంపుదల మరియు స్మార్ట్ మీటర్ల పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిపిఎం పార్టీ తరపున రెడ్డిశంకర్రావు ప్రాతినిధ్యం వహించారు. అతనితో పాటు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలపై ఆర్థిక భారం పెంచే విధంగా విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసించారు. ఇది సామాన్య ప్రజల జీవితాలను మరింత కష్టతరం చేస్తుందని వ్యాఖ్యానించారు. స్మార్ట్ మీటర్ల అమలు వల్ల…

Read More
Minister Kondapalli Srinivas visits Gurl Mandal to address the diarrheal outbreak, ensuring medical assistance and water quality checks.

గుర్ల మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన

డయేరియా బారిన పడి స్థానిక వైద్య శిబిరంలో చికిత్స వారిని పరామర్శించిన మంత్రి అధికారులతో మాట్లాడి డయేరియా ప్రబలడానికీ కారణాలపై ఆరా తీసిన మంత్రి. నీటి నాణ్యత పరీక్షల ఫలితాలు, తాగునీరు కలుషితం అయ్యే అవకాశాలు గురించి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డయేరియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా వుంది, వారంతా కోలుకుంటున్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసు…

Read More