The new multi-purpose indoor hall worth Rs. 6 crore was inaugurated at VJJ Stadium. The event was attended by key leaders, including Sports Minister Ramprasad Reddy and MLA Aditi Gajapathi.

విజ్జీ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ ప్రారంభం

విజ్జీ స్టేడియంలో రూ. 6.00 కోట్లు వ్యయంతో నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ ను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మేల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, శాప్ ఎం.డి. పి.ఎస్. గిరీశ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులు అందరూ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ప్రారంభించి కొద్దిసేపు షటిల్…

Read More
Secretary Sitaramaraju inspects cricket pitch for Vijay Hazare Trophy. He urges cooperation from selectors and officials for the event on 21st December 2024.

విజయ్ హజారే ట్రోఫీకి సిద్దమైన విజ్జి స్టేడియం

విజయనగరం విజ్జి స్టేడియంలో 21, 12, 2024 న జరగబోయే విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ కు సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు క్రికెట్ పిచ్‌ను సెక్రటరీ సీతారామరాజు పరిశీలించారు. ఆయన ప్రత్యేకంగా పిచ్ రిపేర్ మరియు ఏర్పాట్లను పర్యవేక్షించారు, తద్వారా ఈ మ్యాచులో అత్యుత్తమ పరిస్థితులు అందించగలగడం కోసం. ఈ సందర్భంగా సీతారామరాజు మీడియాతో మాట్లాడుతూ, విజయ్ హజారే ట్రోఫీకి పూర్తిగా సహకరించాలని కోరారు. అలాగే, ఈ మ్యాచ్ కోసం సహకరించాల్సిన సెలక్టర్లు,…

Read More
CITU-led relay hunger strike demands reinstatement of Anganwadi helper in Ramannapeta and action against officials in Gajapathinagaram Project.

రామన్నపేట అంగన్వాడి హెల్పర్ కోసం రిలే నిరాహార దీక్ష

ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. గజపతినగరం ప్రాజెక్టులో అక్రమంగా తొలగించిన రామన్నపేట అంగన్వాడి హెల్పర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సంబంధిత ఐసీడీఎస్ పీడీ, సీడీపీవో పై తగు చర్యలు తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరారు. ఈ నిరాహార దీక్షలో పలువురు అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలు మరియు హక్కుల పరిరక్షణ…

Read More
Elderly Coordinator K. Krishna Murthy’s Charitable Service

వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ కే కృష్ణమూర్తి సేవా కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ కే కృష్ణమూర్తి (HC 1273) తన నెల జీతం లో సగం భాగము పేదలకు పంచడంలో ముందు ఉండడంలో అతనికి అతనే సాటి. కేవలం వృద్ధులకే కాక, దివ్యాంగులకూ, మహిళలకు కూడా సేవలు అందిస్తున్న కే కృష్ణమూర్తి తన దాతృత్వంతో అందరినీ ఆకర్షిస్తున్నారు. పార్వతీపురం మండలం చందలింగా గిరిజన గ్రామాలలో సుమారు 40 మంది పేద వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు శీతాకాలం…

Read More
Devotees thronged Challapeta for Dwadasha Jyotirlinga darshan on Kartika Somavaram, with deep worship highlighting Shiva's divine blessings.

చల్లపేటలో కార్తిక సోమవారం ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట గ్రామంలో కార్తిక సోమవారం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ఆరాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోమవారం రాత్రి ఓం శాంతి భక్త బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతిర్లింగాల రూపకల్పన భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షించింది. వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జ్యోతిర్లింగాలను దర్శించుకుని దీపారాధనలో పాల్గొన్నారు. కార్తిక మాసంలో శివుని ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని నిర్వాహకులు తెలియజేశారు. పరమశివుడు జ్యోతి స్వరూపుడని, దీపారాధన చేయడం ద్వారా…

Read More
Pramila Gandhi, Mandal Special Officer, conducted a village visit in Gurl village, Mentada mandal. She focused on promoting personal toilets and cleanliness for better public health.

గ్రామ సందర్శనలో స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ సూచనలు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల గ్రామంలో గురువారం మండల స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వ్యక్తి గత మరుగు దొడ్లు వినియోగం పై ఆరా తీసారు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుధ్యం మెరుగుపరచి ప్రజలు వ్యాదులు భారిన పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొద్దుల సత్యవతి,ఎంపీడీవో కూర్మానాద్…

Read More
The Collector has directed talent exams for 10th-grade students in government hostels on Nov 22 to assess abilities and provide additional support.

ప్రతిభ పరీక్షలు నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

మై స్కూల్ – మై ప్రైడ్ లో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 22న ప్రతిభ పరీక్షను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి ఎంఈఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా, ఈసారి ఆంగ్ల భాషలో పది పరీక్షలు రాయాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు, హిందీ మినహా మిగిలిన అన్ని పరీక్షలు…

Read More