The Collector has directed talent exams for 10th-grade students in government hostels on Nov 22 to assess abilities and provide additional support.

ప్రతిభ పరీక్షలు నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

మై స్కూల్ – మై ప్రైడ్ లో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 22న ప్రతిభ పరీక్షను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి ఎంఈఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా, ఈసారి ఆంగ్ల భాషలో పది పరీక్షలు రాయాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు, హిందీ మినహా మిగిలిన అన్ని పరీక్షలు…

Read More
Dalit Bahujan leaders criticize Andhra Pradesh’s 2024-25 budget, highlighting insufficient SC/ST sub-plan funds, impacting marginalized communities.

దళిత బడ్జెట్ కేటాయింపులపై యూనియన్ ఆవేదన

దళిత బహుజన శ్రామిక యూనియన్, దళిత ఆర్థిక అధికార ఆందోళన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25 పై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని తెలియజేశారు.ఎస్సీ ఎస్టీలు 9203 కోట్ల…

Read More
The nomination deadline for the local bodies MLC by-election concluded with three nominations, including independent candidate Indukuri Subbalakshmi.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం ముగిసిన నామినేషన్ల గడువు

శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మూసే సమయానికి స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ సేతు మాధవన్ వెల్లడించారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన సోమవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఎస్ కోట మండలం బొడ్డవర కు చెందిన వై ఎస్…

Read More
A gratitude ceremony was held for High Court Judges who helped secure ₹100 crore for the new district court complex. The event was attended by various judicial dignitaries.

హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం

నగరంలోని రింగు రోడ్డులోని ఫంక్షన్ హాలులో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం. జిల్లా కోర్టు కాంప్లెక్స్ కు రూ.100 కోట్లతో నూతన భవనాలు మంజూరు చేయడంలో సహకరించిన పది మంది హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కారం. పాల్గొన్న ఏ.పి.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లు తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, నైనాల జయసూర్య, కె.సురేష్ రెడ్డి, బి.కృష్ణ మోహన్, కె.రామకృష్ణ ప్రసాద్, కె.మన్మథ రావు, చీమలపాటి రవి కార్యక్రమంలో పాల్గొన్న…

Read More
Vijayanagaram district SP Vakul Jindal launched a "Missing Mobile Tracking System" to help locate lost phones. People can report through a dedicated mobile number.

విజయనగరంలో ‘మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ప్రారంభం

ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రత్యేకంగా మొబైల్ నంబరు 8977915606 ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ మొబైల్ నంబరుకు ‘హాయ్’ అని పంపితే, ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ఫారం పంపుతామన్న జిల్లా ఎస్పీ మొబైల్ ట్రాకింగుకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ఫి ర్యాదు చేసేందుకు జిల్లా కేంద్రంకు రానవసరం లేదని, స్థానిక పోలీసు స్టేషన్ను సంప్రదిస్తే సరిపోతుందన్నజిల్లా ఎస్పీ రూ. 56.47 లక్షల విలువ చేసే 300 మొబైల్స్ ట్రేస్ చేసి,…

Read More
Training for TADA staff to manage Rythu Seva Kendras was held without MPP or MPDO approval, sparking criticism. Local leaders demanded strict oversight and transparency in all procurement activities.

రైతు సేవా కేంద్రాల సదస్సుపై ఎంపీపీ ఆగ్రహం

విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో గురువారం టి ఏ డీ ఏలకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు మరియు ఎంపీడీవో అనుమతి లేకుండానే కార్యాలయ తలుపులు తెరిచి జరపడం ఆయనను ఆగ్రహానికి గురిచేసింది. వైస్ ఎంపీపీ సారికి ఈశ్వర రావు కూడా ఈ తీరుపై మండిపడుతూ, చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా…

Read More
An awareness program on leprosy was conducted by Dr. Michael Sukumar at the Mentada MPDO office in Vizianagaram. The program focused on microbacterial research, surveys, and environmental studies to combat leprosy in the community, with support from local SHG groups and officials.

మెంటాడలో కుష్ఠు వ్యాధిపై అవగాహన, సర్వే కార్యక్రమం

విజయనగరం జిల్లా మెంటాడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో గురువారం డాక్టర్ మైఖేల్ సుకుమార్ కుష్టు వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్బంగా అయన మాటలు ఆడుతూ గ్రామాలలో కుష్టు వ్యాధిపై దాని ప్రభావాలకు సంబంధించిన మైక్రో బ్యాక్టీరియ లెప్రా పర్యావరణ సానిథ్యంపై సమగ్ర పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధనలో భాగంగా పలు పంచాయతీల పరిధిలో గృహ సర్వే, నేల మరియు నీటి నమూనాలు ( త్రాగునీరు, మురుగునీరు సేకరణ అలాగే పశువులలో మైక్రో బ్యాక్టీరియా…

Read More