CITU-led relay hunger strike demands reinstatement of Anganwadi helper in Ramannapeta and action against officials in Gajapathinagaram Project.

రామన్నపేట అంగన్వాడి హెల్పర్ కోసం రిలే నిరాహార దీక్ష

ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. గజపతినగరం ప్రాజెక్టులో అక్రమంగా తొలగించిన రామన్నపేట అంగన్వాడి హెల్పర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సంబంధిత ఐసీడీఎస్ పీడీ, సీడీపీవో పై తగు చర్యలు తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరారు. ఈ నిరాహార దీక్షలో పలువురు అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలు మరియు హక్కుల పరిరక్షణ…

Read More
Vijayawada police arrested a fraudster who duped ATM users, seizing 78 debit cards and ₹2 lakh. He targeted elderly customers since 2017.

ఏటీఎం దొంగను పట్టుకున్న విజయవాడ పోలీసులు

విజయవాడ కృష్ణలంక పోలీసులు ఏటీఎంల వద్ద మాయమాటలతో అమాయకుల డెబిట్ కార్డులను అపహరిస్తున్న చోరాగ్రేసుడిని పట్టుకున్నారు. తెలంగాణ, ఏపీలో చురుగ్గా డెబిట్ కార్డులను దొంగిలించి, ఖాతాల్లో లక్షలు కొల్లగొడుతున్న సురేష్ బాబు నుండి 78 ఏటీఎం కార్డులు, ₹2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సింగ్ నగర్ వాంబే కాలనీకి చెందిన సురేష్ బాబు అమాయక వృద్ధులు, మహిళలను టార్గెట్ చేస్తూ ఏటీఎంల వద్ద మకాం వేస్తాడు. మాయ మాటలతో వారి ఒరిజినల్ కార్డులను తీసుకుని డూప్లికేట్ కార్డులు…

Read More
Minister Sandhya Rani prioritizes roads for remote tribal villages, inaugurates a hostel at Pachipenta, and promises better facilities for students.

డోలి మోతలు నివారణకు రహదారుల నిర్మాణంపై మంత్రి ఫోకస్

డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పేర్కొన్నారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, గిరిజన ప్రాంతాల్లో రెండు వేల రహదారుల కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన గ్రామాల్లో డోలి మోతలు…

Read More
Elderly Coordinator K. Krishna Murthy’s Charitable Service

వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ కే కృష్ణమూర్తి సేవా కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ కే కృష్ణమూర్తి (HC 1273) తన నెల జీతం లో సగం భాగము పేదలకు పంచడంలో ముందు ఉండడంలో అతనికి అతనే సాటి. కేవలం వృద్ధులకే కాక, దివ్యాంగులకూ, మహిళలకు కూడా సేవలు అందిస్తున్న కే కృష్ణమూర్తి తన దాతృత్వంతో అందరినీ ఆకర్షిస్తున్నారు. పార్వతీపురం మండలం చందలింగా గిరిజన గ్రామాలలో సుమారు 40 మంది పేద వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు శీతాకాలం…

Read More
Devotees thronged Challapeta for Dwadasha Jyotirlinga darshan on Kartika Somavaram, with deep worship highlighting Shiva's divine blessings.

చల్లపేటలో కార్తిక సోమవారం ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట గ్రామంలో కార్తిక సోమవారం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ఆరాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోమవారం రాత్రి ఓం శాంతి భక్త బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతిర్లింగాల రూపకల్పన భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షించింది. వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జ్యోతిర్లింగాలను దర్శించుకుని దీపారాధనలో పాల్గొన్నారు. కార్తిక మాసంలో శివుని ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని నిర్వాహకులు తెలియజేశారు. పరమశివుడు జ్యోతి స్వరూపుడని, దీపారాధన చేయడం ద్వారా…

Read More
A devastating fire broke out at Koteshwar Rao's house in Muccharla, leading to an estimated loss of one lakh rupees. Local authorities have urged the government to provide aid.

చింతలవలసలో అగ్ని ప్రమాదంలో ఒక పురిల్లు దగ్ధం

అగ్ని ప్రమాదం గురించి సమాచారంవిజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామంలో ఆదివారం ఉదయం ముచ్చర్ల కోటేశ్వరరావు ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో కోటేశ్వరరావు పొలం లోకి వెళ్లి వచ్చేందుకు సంబంధించిన సమయంలో అతని ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీపారాధన కారణంగా అగ్ని ప్రమాదంబాధితులు తెలిపిన ప్రకారం, దీపారాధన చేసిన తరువాత వత్తులను ఎలుకలు ఎత్తుకెళ్లి ఫైర్ హజార్డ్ ఏర్పడింది. ఈ కారణంగా ఇంట్లో ఉన్న ఆస్తి…

Read More
Pramila Gandhi, Mandal Special Officer, conducted a village visit in Gurl village, Mentada mandal. She focused on promoting personal toilets and cleanliness for better public health.

గ్రామ సందర్శనలో స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ సూచనలు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల గ్రామంలో గురువారం మండల స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వ్యక్తి గత మరుగు దొడ్లు వినియోగం పై ఆరా తీసారు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుధ్యం మెరుగుపరచి ప్రజలు వ్యాదులు భారిన పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొద్దుల సత్యవతి,ఎంపీడీవో కూర్మానాద్…

Read More